Home » Viral Videos
ఉత్తరప్రదేశ్ నోయిడా నగరంలోని శివాలిక్ పార్క్లో అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పార్క్లో పూల ప్రదర్శన నిర్వహించారు. పూలను చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ఒక రెస్టారెంట్ వారు దోశను బొగ్గులా నల్లగా తయారు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రయోగాన్ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.
తన కుటుంబంతో సహా వచ్చి గర్ల్ఫ్రెండ్ ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తూ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది.
బావిలో పడ్డ ఏనుగును ఒడిశాలోని అటవీ శాఖ అధికారులు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు సంబందించిన వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఓ విమానం రన్వేలో ఆగి ఉంది. ఈ క్రమంలో కాక్పిట్లో కూర్చున్న మహిళా పైలట్.. ఉన్నట్టుండి కిటికీ డోర్ను తెరిచింది. తర్వాత చేతులు బయటికి చాచి.. ప్రయాణికులను స్వాగతిస్తుంది. ఆ వెంటనే..
ఓ వ్యక్తి. తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్మెంట్ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో..
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
గుజరాత్లోని వడోదరలో హోలీ పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండలు మండుతుండడంతో రోడ్డుపై జనాల రద్దీ తక్కువైంది. కనీసం పాదచారులు కూడా కనిపించలేదు. అయితే ఈ సమయంలో అనుకోకుండా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
12 రాశుల్లో మేషరాశివారికి ఈరోజు జన సంబంధాలు పెరగడంతో పాటూ జీవిత భాగస్వామి సహకారం బాగుంటుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే వృత్తి విద్యావ్యాపారాల్లో రాణిస్తారట.
ఇతర ఉద్యోగులను తొలగించాక తనకు జీతం పెంచుతానన్న సంస్థ ఆఫర్ను స్వీకరించలేకపోయానని ఫిన్టెక్ సంస్థ బ్లాక్కు చెందిన ఓ మాజీ ఉద్యోగి నెట్టింట పోస్టు పెట్టారు. చివరకు తానూ సంస్థను వీడానని చెప్పారు.