Home » Viral Videos
వ్యాపారంలో రాణించాలంటే సరికొత్తగా ఆలోచించాలి. ఎవరికీ రాని ఆలోచనను ఆచరణలో పెట్టి వ్యాపారం ప్రారంభించాలి. అలాంటి ఎన్నో బిజినెస్ ఐడియాలు గొప్పగా విజయవంతమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఓ వ్యక్తి ఎత్తైన బిల్డింగ్పైకి ఎక్కాడు. బిల్డింగ్ చివర అంచున ఉన్న ఇనుక కడ్డీలపై కూర్చున్నాడు. అతడి ముందు మూడు బీరు బాటిళ్లు ఉన్నాయి. చూసిన వారంతా.. ఆ వ్యక్తి బీరు తాగుతున్నాడేమో అనుకున్నారు. అయితే అంతా చూస్తుండగానే..
వందే భారత్ స్లీపర్ రైలు లోపలి ఏర్పాట్లను చూపించే ఓ వీడియో ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
కర్ణాటక ప్రభుత్వం డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావును సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు.. మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
డెలివరీ ఏజెంట్ల కారణంగా రోడ్డుపై రద్దీ పెరిగిందన్న కోపంతో ఓ ప్రభుత్వ డాక్టర్ రెచ్చిపోయాడు. తన కారుతో ఓ డెలివరీ ఏజెంట్ను ఢీకొట్టాడు. గురుగ్రామ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
వందేభారత్ స్లీపర్ సర్వీసు ప్రారంభమైన మొదటి రోజునే ప్రయాణికులు కొందరు రైల్లో చెత్త పారేసిన వీడియో వైరల్గా మారింది. ఈ ఉదంతంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సృష్టిలో అన్నింటి కంటే గొప్పది తల్లి ప్రేమ. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డ ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుంది. తల్లి ప్రేమ విషయంలో మనుషులు, జంతువులు అనే తేడా లేదు.
జనాలకు సైకిల్ తొక్కడం నేర్పిస్తూ లక్షలు ఆర్జిస్తున్న ఓ చైనా స్టూడెంట్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అసలు అతడికి ఈ ఐడియా ఎలా వచ్చిందో, ఇప్పటివరకూ ఎంత సంపాదించాడో తెలుసుకుందాం పదండి!
కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడ్డ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. వారి అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. యూపీలోని ప్రయాగ్రాజ్ స్టేషన్లో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది.