Home » Viral News
సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబరాలు జరుగుతున్నాయి. కైట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు దేశ విశాల నుంచి ఫ్లయర్స్ ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు.
ప్రస్తుతం కార్పొరేట్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్థులే బాగా సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటుంటారు. ఇతర పనులు చేసే వారిని చులకనగా చూస్తారు. ముఖ్యంగా పెయింటర్లు, మెకానిక్లు, రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ నడిపేవాళ్ల సంపాదన చాలా తక్కువని భావిస్తారు.
అతడు వివాహితుడు.. ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. రెండేళ్ల క్రితం భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు.. తాజాగా అతడి భార్యకు షాకింగ్ విషయం తెలిసింది..
ఇటీవల చాలా మంది ప్రతి చిన్న అవసరాలకు బ్లింకిట్,జెప్టో,స్విగ్గీ వంటి క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టు ఈ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఆదేశాల మేరకు గిగ్ వర్కర్స్ కోసం బ్లింకిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
మనిషి ఆలోచనలు ఎంత సృజనాత్మకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన అవసరాల కోసం దేనినైనా వాడుకుంటున్నాడు. తాజాగా.. ఇంటి గడపకు పెయింట్ వేస్తున్న ఇద్దరు అమ్మాయిల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అన్ని ప్రేమలు పెళ్లి వరకు చేరుకోలేవు. పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతాయి. అయితే కొందరు మాత్రం ఎప్పటికీ తమ మొదటి ప్రేమను మర్చిపోలేరు. తాజాగా కేరళలోని ఓ వింటేజ్ లవ్స్టోరీ గురించి తెలిస్తే హృదయం ద్రవించక మానదు.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఆవు, చిరుత పోరాటానికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది
మనిషి జీవితంపై రాశిఫలాలు ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి రాశి ఫలాలు ఒక్కో విధంగా ఉంటాయని, ఇవి రోజుకు రోజుకూ మారుతుంటాయని చెబుతున్నారు. దీన్ని బట్టి..
మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఓ బిడ్డ పుట్టిన గంటల వ్యవధిలోనే స్మశానానికి వచ్చి తన తండ్రిని చివరి చూపు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిన భార్య స్ట్రెచర్ మీదనే స్మశానికి వచ్చి భర్తను చివరి చూపు చూసుకుంది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడమే వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిగా పెట్టుకున్నారు. అమవావతిపై అక్కసు, అడ్డగోలు వ్యవహారాలు, అడ్డదిడ్డమైన మాటలతో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని అధికారానికి దూరం చేసినా బుద్ధి తెచ్చుకోలేదు. అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు..