• Home » Videos

Videos

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

మంచిర్యాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.

సెంట్రల్ జైలు కు మిథున్ రెడ్డి.. ఖైదీ నెంబర్ ఎంతంటే?

సెంట్రల్ జైలు కు మిథున్ రెడ్డి.. ఖైదీ నెంబర్ ఎంతంటే?

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ4 నిందితుడు, ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఆలయం శుభ్రం చేసిన సీఎం చంద్రబాబు

ఆలయం శుభ్రం చేసిన సీఎం చంద్రబాబు

తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక.. పైలట్ల సంఘం అసంతృప్తి.!

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక.. పైలట్ల సంఘం అసంతృప్తి.!

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది.

సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన అంశాలివే ..!

సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన అంశాలివే ..!

తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాల నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బుధవారం సమావేశమయ్యారు.

విజయవాడ పబ్ లపై పోలీసుల ప్రత్యేక నిఘా

విజయవాడ పబ్ లపై పోలీసుల ప్రత్యేక నిఘా

విజయవాడ పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. గత అర్ధరాత్రి 2 అయినా పబ్‌లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.

ముంబైలో దంచికొడుతున్న వానలు..వరద నీటితో జనం తిప్పలు

ముంబైలో దంచికొడుతున్న వానలు..వరద నీటితో జనం తిప్పలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.

గాన కోకిల.. కట్ చేస్తే ఆరు పెళ్లిళ్లు!

గాన కోకిల.. కట్ చేస్తే ఆరు పెళ్లిళ్లు!

విజయవాడలో ఓ సింగర్ మోసం చేసి 6 పెళ్లిళ్లు చేసుకుంది. బందరు రోడ్డులోని పబ్‌లో సింగర్‌గా పనిచేస్తున్న మహిళ.. 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే..

సైబర్ మోసాలతో జాగ్రత్త.. లేదంటే మొత్తం దోచేస్తారు.!

సైబర్ మోసాలతో జాగ్రత్త.. లేదంటే మొత్తం దోచేస్తారు.!

సైబర్ వలలో చిక్కితే అంతేనా. ఆన్ లైన్ మోసాల్లో నగదు పోతే అంతే సంగతులా. ఈ ఏడాది సైబర్ నేరాల్లో నేరగాళ్లు రూ. 20 వేల కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలుస్తుంది.

పొలం బాట పట్టిన కలెక్టర్..

పొలం బాట పట్టిన కలెక్టర్..

పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లెలో కలెక్టర్ శ్రీహర్ష పొలంబాట పట్టారు. కలెక్టర్ శ్రీహర్ష దంపతులు వారి కుమారుడితో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి