Home » Videos
మంచిర్యాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ4 నిందితుడు, ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై పైలట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించిన విషయాలపై ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాల నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బుధవారం సమావేశమయ్యారు.
విజయవాడ పబ్ లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. గత అర్ధరాత్రి 2 అయినా పబ్లో యువతీ యువకులు మద్యం తాగుతూ చిందులు వేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీలకు పని చెప్పారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
విజయవాడలో ఓ సింగర్ మోసం చేసి 6 పెళ్లిళ్లు చేసుకుంది. బందరు రోడ్డులోని పబ్లో సింగర్గా పనిచేస్తున్న మహిళ.. 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే..
సైబర్ వలలో చిక్కితే అంతేనా. ఆన్ లైన్ మోసాల్లో నగదు పోతే అంతే సంగతులా. ఈ ఏడాది సైబర్ నేరాల్లో నేరగాళ్లు రూ. 20 వేల కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలుస్తుంది.
పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లెలో కలెక్టర్ శ్రీహర్ష పొలంబాట పట్టారు. కలెక్టర్ శ్రీహర్ష దంపతులు వారి కుమారుడితో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.