Home » Videos
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. మంత్రి లోకేష్పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బేగంపేట్ ఎయిర్పోర్టులో వింగ్స్ ఇండియా షో మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది..
లూంటానా మొక్క స్వస్థలం దక్షిణ అమెరికా. 1800 సంవత్సరం ప్రారంభంలో ఈ మొక్కను బ్రిటిష్ వారు భారత్కు తీసుకువచ్చారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే రాజకీయ రచ్చ మొదలైంది. ఈ వివాదంపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు మూఢనమ్మకాలపై అద్భుత ప్రసంగం ఇచ్చారు. రాముడు, బుద్ధుడు, స్వామి వివేకానంద, శంకరాచార్య వంటి మహానుభావుల గుణాలను గౌరవించాలని, కానీ.. వ్యక్తి పూజ కంటే వ్యవస్థాగత మార్పులు, సత్యాగ్రహం, శుచిత్వం, క్షమాగుణం ముఖ్యమని బోధించారు.
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతిలో ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్తరాది మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటకు రావడానికే బయపడే పరిస్థితులు నెలకున్నాయి. హిమాలయాల గురించి వేరే చెప్పనక్కర్లేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది పాలన.. ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మార్చేసింది. ఆయన ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్లా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వసంత పంచమి సందర్భంగా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి.. అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది.