• Home » Videos

Videos

గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాం.!

గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాం.!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తొలి రోజు సభలో బడ్జెట్‌‌పై గవర్నర్ ప్రసంగించనున్నారు.

గుండెపోటుకు నాణ్యత లేని నూనెలే కారణమా.!

గుండెపోటుకు నాణ్యత లేని నూనెలే కారణమా.!

ఇటీవల హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోతున్న కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు..

కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి..!

కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి..!

మాజీ సీఎం కేసీఆర్ దత్తపుత్రుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను సీబీఐ, ఈడీలతో ప్రధాని మోదీ వేధిస్తారని.. కానీ బీఆర్ఎస్ నేతల వైపు ఆయన చూడరని విమర్శించారు.

తెలంగాణ బడ్జెట్ 2026-27.. కసరత్తు ముమ్మరం

తెలంగాణ బడ్జెట్ 2026-27.. కసరత్తు ముమ్మరం

తెలంగాణ బడ్జెట్ 2026-27 సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. అప్పుల భారం ఉన్నప్పటికీ.. సంక్షేమం, సాగునీరు, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరులో ఏనుగుల హల్‌చల్..

చిత్తూరులో ఏనుగుల హల్‌చల్..

చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. సంతపేట ప్రాంతంలో రెండు ఏనుగులు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి..

జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు.

కమీషన్ల కోసం కాదు.. పక్కా ప్లాన్ తోనే.!

కమీషన్ల కోసం కాదు.. పక్కా ప్లాన్ తోనే.!

హిందూమతంపై పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే జగన్‌ అండ్‌ కో కుట్ర చేశారని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ సిట్‌ రాష్ట్రప్రభుత్వానికి చేసిన సూచనలపై తదుపరి చర్యలకు ఏకసభ్య కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..

కాంగ్రెస్ ఒప్పందాలన్నీ బోఫోర్స్ వంటివే..

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో ఒప్పందాలంటే కేవలం ‘బోఫోర్స్’ వంటి కుంభకోణాలే గుర్తుకొస్తాయంటూ ఎద్దేవా చేశారు.

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం..

లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం నాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ నేపథ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు.

18 నెలల్లోనే ఐదుసార్లు అబార్షన్ చేయించాడు..

18 నెలల్లోనే ఐదుసార్లు అబార్షన్ చేయించాడు..

ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణ వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా వీణ తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చింది. శ్రీధర్‌తో తన రిలేషన్ గురించి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి