Home » Videos
అనంతపురంలో వైసీపీ శ్రేణులు హంగామా చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ కండువాలతో హల్చల్ చేయడంతోపాటు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవానాలపై ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం చూపనుంది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నాలుగు నెలల రుతుపవనాల సీజన్లో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే.. తక్కువ వర్షాలు కురవనున్నాయి.
ఆదిలాబాద్ రిమ్స్లో కొందరు మెడికోలు చేస్తు్న్న రీల్స్ కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆసుపత్రినే రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్డూడియోగా మార్చేశారు. డ్యూటీ తర్వాతే హాస్టల్ గదుల్లో ఇతర ప్రదేశాల్లో సరదాగా రీల్స్ చేస్తే పర్వాలేదు.
తమిళనాడులో మళ్లీ గాలి మారుతోంది. ఆ గాలి తూర్పున వైపు ఉదయించే సూర్యుని వైపు మళ్లుతుంది. ప్రజల మూడు ఎలా ఉంది. సర్వేలు ఏం చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది.
ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న దళపతి విజయ్ ఎన్ని సీట్లలో గెలుస్తారు? ఎన్ని సీట్లపై ప్రభావం చూపిస్తారు. క్లీన్ ఇమేజ్తో వస్తానన్నా.. ఆయనపై కేసులు ఎందుకు పెట్టినట్లు?
అమరావతికి ప్రత్యామ్నాయం అంటూ జగన్ చెప్పుకుంటున్న ‘మావిగన్’ ప్రతిపాదన వైసీపీ శ్రేణికి చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జగన్ ప్రతిపాదన ‘మావిగన్’ పై తెలుగు రాష్ట్రాల్లో వ్యంగ్యంగా ట్రోల్స్ అవుతున్నాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్..
ఏపీ ప్రజల దృష్టిలో మావిగన్ ఒక విఫల ప్రయత్నంగా మారిందని వైఎస్ జగన్ రెడ్డి క్లారిటీకి వచ్చారా? ఆ ఉపద్రవం నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి లక్ష్యంగా ఎంచుకున్నారా?
మీడియాను భయబ్రాంతులకు గురి చేసేందుకు ప్రస్తుత రాజకీయ నాయకులు, కొంత మంది సైకోలు చేస్తున్న ప్రయత్నం.. ఎదురు దాడులు, వ్యక్తిగత దూషణలు, ఇష్టానురీతిగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం లాంటివి చూస్తూ వస్తున్నాం.