Home » Vande Bharat Express
సికింద్రాబాద్(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్లు ప్రయాణికులకు..
భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి రైల్లోనే ఇరుక్కుపోయిన పెద్దాయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్లో ఉంది.
ప్రయాణికుల రద్దీ నియంత్రించేలా చెన్నై ఎగ్మూర్ - నాగర్కోయిల్ మధ్య వందే భారత్ ప్రత్యేక రైళ్లు(Vande Bharat Special Trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడో వందే భారత్ ట్రైన్ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. పోర్టు నగరమైన విశాఖపట్నం నుంచి రెండు వందేభారత్ రైళ్లను మార్చి 12వ తారీఖు నుంచి ప్రవేశపెట్టబోతోంది. ఒకటి పుణ్యక్షేత్రమైన పూరికి.. మరొకటి వైజాగ్ నుంచి సికింద్రబాద్ మార్గంలో ఈ రైళ్లను నడపనుంది. వారానికి ఆరు రోజులపాటు నడిచే ఈ రెండు రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 12) ప్రారంభించనున్నారు.
చెన్నై - బెంగుళూరు వందేభారత్ రైలు(Vande Bharat train)ను ఈనెల 12వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.
వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.