Home » Vallabhaneni Vamsi Mohan
గన్నవరంలో తనపై నమోదైన రెండు కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆశ్రయించారు. ఆ మేరకు ధర్మాసనం విచారణ చేపట్టగా ఇరువర్గాల తమ వాదనలు వినిపించాయి.
Vamsi Case Update: సత్యవర్ధన్ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో వర్చువల్గా వంశీని న్యాయాధికారి ఎదుట జైలు అధికారులు హాజరుపర్చారు.
సింగిల్ బ్యారక్ నుంచి ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్లోకి మార్చాలని, లేదా ఇతర ఖైదీలను తన బ్యారక్లో అనుమతించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వంశీని మరోసారి విచేరించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటు పోలీసులు వేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్ను మరో పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.
Vamsi Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు పోలీసులు. వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై పోలీసులు కౌంటర్ వేశా రు.
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో రిమాండ్ పడింది.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులకు సంబంధించి విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన మూడు అంశాలకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు పదేపదే ఫోన్లు చేసి బెదిరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను.