• Home » Uttarakhand

Uttarakhand

Pawandeep Rajan Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్‌కు తీవ్ర గాయాలు

Pawandeep Rajan Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్‌కు తీవ్ర గాయాలు

ఇండియన్ ఐడల్ సీజన్ 12 విన్నర్ పవన్‌దీప్ రాజన్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున ఆయన కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోవడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తొలి రోజుల సుమారు 30 వేల పైచిలుకు భక్తులు మహాశివుడిని దర్శించుకుని తరించారు.

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు అమ్మకాలు జరిపే మందుకు సమగ్ర వెరిఫికేషన్ జరపాలని సింగ్ ఆదేశించారు.

Char Dham Yatra 2025: మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు

Char Dham Yatra 2025: మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు

ఛార్‌ థామ్ యాత్ర రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించే కీలకమైన యాత్ర అని, యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ తెలిపారు.

Kailash Mansarovar Yatra: భారత్-చైనా మధ్య ఒప్పందం కుదిరిందా...కైలాష్ మానసరోవర్ యాత్రపై కీలక అప్‌డేట్..

Kailash Mansarovar Yatra: భారత్-చైనా మధ్య ఒప్పందం కుదిరిందా...కైలాష్ మానసరోవర్ యాత్రపై కీలక అప్‌డేట్..

ప్రముఖ కైలాష్ మానసరోవర్ యాత్రను సంబంధించి భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి చాలా సంవత్సరాలుగా నిలిపివేయబడిన ఈ యాత్ర త్వరలో తిరిగి సాధారణ ప్రజల కోసం ప్రారంభించబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

భార్య‌పై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..

భార్య‌పై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..

Uttarakhand Man And Wife: ఆ మహిళకు ఆడపిల్ల పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువ అయ్యాయి. కొడుకును కననందుకు ఆమెను ఇంటినుంచి పంపేశారు. డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పి.. అత్తింటివారు ఆమెను ఇంటికి పిలిచారు. ఆమె ఇంటికి వెళ్లగా లోపల బంధించారు.

Minor Girls: రూములో బంధించి చిత్రహింసలు.. పాపం ఆ ఇద్దరు బాలికలు..

Minor Girls: రూములో బంధించి చిత్రహింసలు.. పాపం ఆ ఇద్దరు బాలికలు..

Uttarakhand Minor Girls Incident: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ ముగ్గురు వ్యక్తులు ... ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, రూములో బంధించారు. తర్వాత వారిపై దారుణంగా చిత్రహింసలకు పాల్పడ్డారు.

Haridwar: హరిద్వార్‌ రిషికుల్ కాలేజీలో ఇఫ్తార్.. విరుచుకుపడిన బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు

Haridwar: హరిద్వార్‌ రిషికుల్ కాలేజీలో ఇఫ్తార్.. విరుచుకుపడిన బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు

ఇఫ్తార్ విందుతో దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని బజ్‌రంగదళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోపు చర్యలు తీసుకోకుండా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Chamoli Avalanchi: ఆరుకు చేరిన మృతులు.. చివరి ఇద్దరి కార్మికుల కోసం గాలింపు

Chamoli Avalanchi: ఆరుకు చేరిన మృతులు.. చివరి ఇద్దరి కార్మికుల కోసం గాలింపు

వరుసగా రెండో రోజు జరుగుతున్న గాలింపు చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆదివారంనాడు డెహ్రాడూన్‌లోని ఐటీ పార్క్ వద్దనున్న డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు సీఎం వెళ్లి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి