• Home » Uttam Kumar Reddy Nalamada- Congress

Uttam Kumar Reddy Nalamada- Congress

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..

మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అడ్డొచ్చిన వారిని మూసీలో వేసి తొక్కి మరీ ప్రక్షాళన చేసి తీరతామని ప్రకటించారు.

ఇక దూకుడే

ఇక దూకుడే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గేరు మార్చి.. స్పీడు పెంచబోతోంది. పాలనను టాప్‌గేర్‌లో పెట్టబోతోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తోంది.

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు.

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు....

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో..మనమే నం.1

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో..మనమే నం.1

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో ..

జమీందార్ల లెక్క

జమీందార్ల లెక్క

కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందార్లు లెక్క వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో వారియర్ల లెక్క పని చేశారని గుర్తు .....

కొనుగోళ్లలో మాదే రికార్డు

కొనుగోళ్లలో మాదే రికార్డు

ప్రస్తుత సీజన్‌లో దేశంలో అత్యధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనేదెప్పుడు?

ధాన్యం కొనేదెప్పుడు?

రుతుపవనాలు తరుముకొస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో మామూలుగా అయితే రైతుల్లో ఆనందం కనిపించాలి. కానీ, అన్నదాత కళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది.

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి