Home » TTD
అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు, కానుకలు పలుమార్లు సమర్పించుకున్నట్లు శాసనాలు..
వచ్చేనెల మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.
టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. సాక్షి మీడియా తక్షణమే టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
శ్రీవారి నామస్మరణతో భక్తుల్లో శక్తి పెరుగుతుందని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు....
వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఆగస్టు 15, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆదివారాలు కలిసి రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు...
వైఎస్ ఫ్యామిలీ అడ్డా పులివెందులలో స్వేచ్ఛగా ఓటువేయడం మూడు దశాబ్దాల్లో ఇదే తమకు మొదటిసారి అని..
టీడీపీ ఘన విజయంపై ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబడిన తనాన్ని వదిలి అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. గడచిన 30 ఏళ్లలో తొలిసారి పులివెందులలో నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే 40 రోజుల్లో 1.20 కోట్ల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని మన పార్టీ శ్రేణులు..
సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడు సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు.
తిరుమలకు ప్రయాణించే వాహనాలకు ఇక నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి. ఆగస్టు 15 వేకువజాము..