Home » Trending News
ప్రస్తుతం దేశంలో మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడి ఎక్కువగా ఉంటుంది. ఇవి దాడి చేసినప్పుడు మన శరీరంపై తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి. అయితే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఐపీఎల్ మ్యాచుల ప్రారంభం కంటే ముందు జరిగే ఆటగాళ్ల వేలం పై అందరిలో ఆసక్తి ఉంటుంది. ఏటా ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడు అనే ఇంట్రెస్ట్ క్రికెట్ అభిమానుల్లో ఉంటుంది. అందుకే..
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అధికారులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఇంజనీర్ ఇళ్లల్లో సంపద చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
కొందరిని కొన్ని విషయాల్లో దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే అలాంటి వాటిని ఓవర్ కమ్ చేసి..ఫస్ట్ టైమ్ విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుంటాది. అలాంటి ఘటనే టీమిండియా యంగ్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ విషయంలో జరిగింది.
ఓటు హక్కు అనేది 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరుల హక్కు. అందుకే ఎన్నికలు జరిగినప్పుడు అర్హులైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇందు కోసం ప్రభుత్వ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఓటర్ ఐడీ కార్డు లేదని కొందరు ఓటు వేయడం మానుకుంటారు.
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంగా స్వంత బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. తన చెల్లిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి , తన బావను ఎలాగైనా చంపాలని కోపంతో రగిలిపోయాడు. అదును చూసి..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
అదృష్ఠం అనేది ఏ రూపంలో ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేము. అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ నాలుగేళ్ల బాలుడు జాక్ పాట్ కొట్టాడు. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే..
ఏపీలోని 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా వెంకట సత్యనారాయణరాజు సమంతపుడిని నియమించారు. అలాగే ..
రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో..