• Home » Trending News

Trending News

BREAKING: ఢిల్లీ పేలుళ్లు.. ఆ కారు దొరికేసింది..

BREAKING: ఢిల్లీ పేలుళ్లు.. ఆ కారు దొరికేసింది..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Sankranti Travel: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. రైళ్లలో వెయిటింగ్ షురూ.!

Sankranti Travel: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. రైళ్లలో వెయిటింగ్ షురూ.!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ హుషారే వేరు.! ఈ వేడుక కోసం ఊర్లకు వెళ్లేందుకు పలువురు ప్రణాళికలు సిద్ధం చేస్కుంటుంటారు. ఇక ప్రయాణ విషయానికొస్తే రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి.. రెండు నెలల ముందే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకూ వెయిటింగ్ చూపిస్తుండటంతో.. సంక్రాంతి వేళ రద్దీ ఏమేర ఉండనుందో ఊహకందదేమో..!

Gujarath ATS: గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

Gujarath ATS: గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

దేశంలో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.

Rarely Plant: నిజమండీ.. ఒక మొక్కకు మూడు కూరగాయలు.!

Rarely Plant: నిజమండీ.. ఒక మొక్కకు మూడు కూరగాయలు.!

మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కూరగాయల మొక్కలను చూస్తుంటాం. మరెన్నో రంగురంగుల పూల చెట్లూ తారసపడుతుంటాయ్. కానీ ఈ అరుదైన కూరగాయల మొక్కను ఎప్పుడైనా చూశారా? ఇంతకీ ఈ చిత్రవిచిత్ర మొక్క ఎక్కడుంది.? దాని విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ కథనం చదవాల్సిందే..

Jubilee Hills By Elections:  ఓటర్లను ఆకట్టుకునేందుకు.. నేతల ప్రణాళికలు

Jubilee Hills By Elections: ఓటర్లను ఆకట్టుకునేందుకు.. నేతల ప్రణాళికలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Daughter in law killed Mother in law: అత్తతో ఆటాడిన కోడలు.. కాళ్లు, చేతులు కట్టేసి..

Daughter in law killed Mother in law: అత్తతో ఆటాడిన కోడలు.. కాళ్లు, చేతులు కట్టేసి..

అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

African snails: ఆఫ్రికన్ నత్తలతో ఆందోళన వద్దు..

African snails: ఆఫ్రికన్ నత్తలతో ఆందోళన వద్దు..

రైతులను హడలెత్తిస్తున్న ఆఫ్రికన్ నత్తల నివారణ చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం ఉపక్రమించింది. రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సెల్వరాజ్ స్పష్టం చేశారు. పంటలను పీల్చి పిప్పి చేస్తున్న నత్తలతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. సీఎంవో ఆదేశాల మేరకు..

Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

Jubilee Hills by Elections: బస్తీలే టార్గెట్‌‌గా నాయకుల ప్రచారం.. ప్రాంతాల వారీగా..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో నగరంలో ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఓట్లను రాబట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు..

Jubilee Hills By Elections:  జూబ్లీహిల్స్‌లో హీటెక్కిన ప్రచారం.. గల్లీలు, బస్తీలపైనే దృష్టి..

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌లో హీటెక్కిన ప్రచారం.. గల్లీలు, బస్తీలపైనే దృష్టి..

తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి అంకానికి చేరింది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తు న్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు, పార్టీల ముఖ్యనాయకులు, వారి అనుచరులు నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకుంటున్నారు.

PM released Stamp & Coin: వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల

PM released Stamp & Coin: వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల

జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి