• Home » Trending News

Trending News

Coach Banned For 4 Years: డానిష్ కోచ్‌పై నాలుగేళ్ల నిషేధం

Coach Banned For 4 Years: డానిష్ కోచ్‌పై నాలుగేళ్ల నిషేధం

డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ కోచ్ జోయాకిమ్ పర్సన్‌కు బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) నాలుగేళ్ల నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆట జరుగుతున్న సమయంలోనే బెట్టింగ్‌కు పాల్పడినందుకు ఈ కఠిన చర్య తీసుకుంది.

Shreyas Iyer: అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు

Shreyas Iyer: అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nitish Kumar Reddy: టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరం!

Nitish Kumar Reddy: టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌లకు నితీశ్ దూరం!

టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో వైదొలిగాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. కాగా నితీశ్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.

BREAKING: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు

BREAKING: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Sunil Gavaskar: 2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్

Sunil Gavaskar: 2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్

రోహిత్, విరాట్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నారని తెలియగానే 2027 ప్రపంచ కప్ కోసం వారు ఉండాలనుకుంటున్నారని స్పష్టమైంది. వాళ్లు ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. పరుగులు చేసినా చేయకపోయినా.. వారి సామర్థ్యం, అనుభవాన్ని బట్టి వరల్డ్ కప్ తుది జట్టులో రో-కో కచ్చితంగా ఉంటారు.

Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?

కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?

Jemimah Rodrigues: టీమిండియాలో 12th ప్లేయర్.. ఎవరో తెలుసా!

Jemimah Rodrigues: టీమిండియాలో 12th ప్లేయర్.. ఎవరో తెలుసా!

జట్టు అంతా ఓ పక్కన ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉంటే.. మరోవైపు అనుకోని అతిథి మైదానంలోకి ఎంటర్ అయ్యింది. బంతిని పట్టుకుని గ్రౌండ్ అంతా తిరగడం ప్రారంభించింది. ఈ అతిథిని టీమిండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అందరికి పరిచయం చేసింది..

Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!

ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...

Pro Kabaddi League Season-12: తుది అంకానికి చేరిన పీకేఎల్.. గెలుపెవరిదో?

Pro Kabaddi League Season-12: తుది అంకానికి చేరిన పీకేఎల్.. గెలుపెవరిదో?

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు ఉత్కంఠబరితంగా సాగిన కబడ్డీ.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. హోరాహోరి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగియగా.. ఇవాళ (శనివారం) నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి..

Nithish Kumar Reddy: నితీశ్‌ను అందుకే పక్కన పెట్టారా..?

Nithish Kumar Reddy: నితీశ్‌ను అందుకే పక్కన పెట్టారా..?

గాయం కారణంగా నితీశ్, అర్ష్‌దీప్‌లను పక్కన పెట్టి వీరి స్థానాల్లో కుల్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంది. తాజాగా నితీశ్ గాయంపై బీసీసీఐ స్పందించింది. ‘రెండో వన్డే ఆడుతున్నప్పడు నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. అందుకే మూడో వన్డే సెలక్షన్ కోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి