Home » Trending News
ఈ ఏడాదికి గాను దేశంలోని తొలితరం పారిశ్రామికవేత్తలు, వారసులకు చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితా విడుదలైంది. బార్క్లేట్ ప్రైవేట్ క్లైంట్స్, హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..
వర్షాల సమయంలో గాల్లో ఎగురుతున్న విమానం ఏదో ఒక సమయంలో పిడుగుపాటుకుగురికాక తప్పదు. అయినా ప్రయాణికులకు ఏమీ కాదు. ఇందుకోసం విమానంలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, చివరిసారి ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
చికెన్ తినే సమయంలో చాలా మంది చిన్న చిన్న ఎముకలను నమిలేస్తుంటారు. అయితే ఇలా చికెన్తో పాటూ ఎముకలు కూడా తినడం మంచికంటే చెడే ఎక్కువగా చేస్తుందట. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఓ వ్యక్తికి ఇటీవల లో ప్రముఖ కంపెనీలో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే రెండు నెలల క్రితం అతడి భార్య గర్భవతి అని తెలిసింది. దీంతో చివరకు ఆ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ భర్తను ప్రస్తుతం అంతా ప్రసంశలతో ముంచెతున్నారు.
పాము కాటేస్తే ఎవరైనా వెంటనే ఆస్పత్రికి పరుగులు తీయడమో, ఆకు పసర్లు వేయడమే చేస్తారు. అయితే ఆ ఊరి వాళ్లను పాము కాటు వేసినా ఎలాంటి చికిత్సా తీసుకోరు. అయినా వారికి ఏమీ కాదట. గత 700 సంవత్సరాలుగా ఆ ఊ ఊరి పరిసర గ్రామాల్లో ఎవరూ పాము కాటుతో చనిపోలేదట. ఆ ఊరు ఎక్కడుంది, ఏమీ కాకపోవడానికి గల కారణం ఏంటి.. తదితర వివరాల్లోకి వెళితే..
ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే యువతి.. తన సోదురుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. ఆస్పత్రిలోని బాత్రూంలోకి వెళ్లింది. అయితే బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా..
ఓ వ్యక్తి రోడ్డు పక్కన బండిపై చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ఆ హోటల్ బోర్డుపై .. ఇది ప్యూర్ వెజిటేరియన్ మోటల్.. అని రాయించాడు. దీంతో వెజిటేరియన్స్ మొత్తం ఆ హోటల్ వైపు క్యూ కట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇంటి గది లోపలి దృశ్యం కనిపిస్తోంది. ఈ గదిలో ఓ పెద్ద లేబుల్పై చాలా వస్తువులను చూడొచ్చు. అలాగే పక్కన రెండు కుర్చీలు కూడా ఉంటాయి. అదేవిధంగా కాస్త దూరంలో సోఫా కూడాఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ కుక్క కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..
ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.