Home » Trending News
దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదల (జనాభావిస్ఫోటం)పై ఆందోళనలుండేవి. ఇటీవల అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇద్దరు వద్దు... ఒక బిడ్డే ముద్దు అనే నినాదాలకు చెల్లుచీటీ రాస్తూ ఆ మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ , ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అడవి మొత్తం పెద్ద పెద్ద చెట్లు, గడ్డితో పచ్చగా కనిపిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ చిరుతపులి దాగి ఉంది. అదెక్కడుందో 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో జూలో నాలుగు పెద్ద జిరాఫీలు , ఒక చిన్న జిరాఫీ గడ్డి మేత మేస్తుంటాయి. అక్కడే ఉన్న గోడపై నుంచి కొందరు పర్యాటకులు వాటిని ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ పియర్ పండు దాగి ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పాప వర్షంలో తన పెంపుడు కుక్కతో నడుస్తూ వెళ్తోంది. ఆమె వెనుక వృక్షాలు, ఇల్లు కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ తప్పు దాగి ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం..
అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్1 బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ యువకుడు, యువతి పచ్చని గడ్డిపై కూర్చున్నారు. వారి వెనుకే ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. అలాగే చాలా చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇదే చిత్రంలో మొత్తం 5 పుస్తకాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోండి చూద్దాం..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటరైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.
నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా పోలీసులు పదే పదే హెచ్చిరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టిన రోజు ర్యాగింగ్ పేరుతో 9వ తరగతి విద్యార్థిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది.