Home » Trending News
జబల్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజుల కిందట ఓ గర్భిణి కాన్పు కోసం వచ్చింది. వైద్యలు ఆమెకు పరీక్షలు చేశారు. అయితే శిశువు బరువుగా ఉండడం వల్ల సాధారణ కాన్పు సాధ్యం కాలేదు. దీంతో చివరకు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. శిశువు జన్మించిన తర్వాత బరువు తనిఖీ చేయగా..
జీవితంలో తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని మరింత స్పెషల్ మెమొరీగా మార్చుకుంది ఓ యువతి. తన మొదటి జీతంతో తండ్రి 30 ఏళ్ల కలను నెరవేర్చి సర్ ప్రైజ్ చేసింది. నాన్న చిరకాల కోరికను తీర్చేందుకు తొలి జీతం మొత్తాన్ని ఖర్చు చేసిన ఆమె ప్రేమకు వెలకట్టలేమని నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.
బీహార్లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..
తమిళ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ దళపతి విజయ్పై అభిమాని కేసు ఫైల్ చేశాడు. మదురైలో జరిగిన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) కార్యక్రమంలో తనపై విజయ్ బౌన్సర్లు దాడి చేశారని శరత్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గర్భిణీని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన మేడిపల్లి కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్య స్వాతిని ఆ కారణంతోనే అతి కిరాతకంగా చంపినట్లు హంతకుడు మహేందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు.
నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సామూహిత ఖననాలు చేశానంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ముసుగు మనిషిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇంతకాలం ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు.. తాజాగా రివీల్ చేశారు.
భారీ వర్షాల కారణంగా అనేక మంది వివిధ రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. మ్యాన్హోల్స్లో పడి కొందరు, విద్యుత్ లైన్లు తెగి పడి మరికొందరు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. తాజాగా, తెలంగాణలోని సూర్యాపేటలో ఘోరం జరిగింది.