• Home » Tirupati

Tirupati

Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..

Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందేంటంటే..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న 32 రైళ్లకు స్టాప్‌లను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. హోలీ పండుగ నేపథ్యంలో పాట్నా-చర్లపల్లి మార్గంలో ప్రత్యేకరైళ్ల (44సర్వీసుల)ను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సిట్ దర్యాప్తు.. టీటీడీ  ఉద్యోగుల్లో గుబులు

సిట్ దర్యాప్తు.. టీటీడీ ఉద్యోగుల్లో గుబులు

SIT investigation: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తుతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు నెలకొంది. ఈ వ్యహారంలో టీటీడీ ఉద్యోగులను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా అందజేసింది.

Tirumala: వామ్మో.. ఒకే రోజు ఆందోళన పెట్టిన నాగుపాము, జెర్రిపోతు

Tirumala: వామ్మో.. ఒకే రోజు ఆందోళన పెట్టిన నాగుపాము, జెర్రిపోతు

అలిపిరి కాలినడకమార్గంలో బుధవారం ఆరు అడుగుల నాగుపాము పట్టుబడింది. గాలిగోపురం వద్ద జనసంచారంలోకి వచ్చిన నాగుపాము భక్తులను ఆందోళన పెట్టింది. సమాచారంతో భాస్కర్‌ నాయుడు ఘటనా ప్రాంతానికి చేరుకుని దానిని బంధించారు.

Trains: 28 ఏఈఎంయూ-డీఈఎంయూ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

Trains: 28 ఏఈఎంయూ-డీఈఎంయూ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే

Hall ticket issue: ఇంటర్ స్టూడెంట్స్‌ పట్ల ఓ కాలేజ్ వ్యవహరించిన తీరుతో వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థుల పట్ల కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

Sri Kalahasti: అన్ని రకాల  ఆర్జిత సేవలు  రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Sri Kalahasti: అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.

Shivaratri: నేటి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..

Shivaratri: నేటి నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు..

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది.

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్‌-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.

 Inquiry Commission : తొక్కిసలాట ఎలా జరిగింది?

Inquiry Commission : తొక్కిసలాట ఎలా జరిగింది?

తిరుపతి కలెక్టరేట్‌లోని కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఎదుట 11 మంది బాధితులు హాజరై వాంగ్మూలమిచ్చారు.

 Tirupati : భళా...బాదంచెట్టు

Tirupati : భళా...బాదంచెట్టు

పాతికేళ్ల క్రితం చేతివృత్తుల శిక్షణా కేంద్రం కోసం ప్రభుత్వం వలయాకారంలో 15గదులతో రెండంతస్తుల భవనం నిర్మించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి