• Home » Tirumala

Tirumala

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో శాశ్వత క్యూలైన్‌కు టెండర్‌ ఖరారు

తిరుమలలో శాశ్వత క్యూలైన్‌కు టెండర్‌ ఖరారు

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బాటగంగమ్మ సర్కిల్‌ నుంచి గోగర్భం సర్కిల్‌ వరకు శాశ్వత క్యూలైన్‌ ఏర్పాటుకు టీటీడీ ప్రతిపాదించింది.

పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.

శ్రీవారి లడ్డూ అమ్మకాల్లో రికార్డు

శ్రీవారి లడ్డూ అమ్మకాల్లో రికార్డు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. గత నెలలో 1,21,35,528 లడ్డూలను టీటీడీ విక్రయించింది.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

మే నెలలో రికార్డు స్థాయిలో  శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావడం, విద్యాసంస్థలకు విరామం రావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా దాదాపు రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును స్వామివారికి కానుకగా సమర్పించారు. దీంతోపాటు, రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్‌లను కూడా ఆమె టీటీడీకి విరాళంగా ఇచ్చారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి