Home » Tirumala
టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. రంగనాయకుల మండపంలో ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు రవిచంద్ర.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూటమి నేతలు ప్రెస్మీట్ నిర్వహించారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
కల్తీ నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక జంట ఫొటోషూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో చేసిన జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ జంట క్షమాపణ కోరుతూ వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలకు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ జంట ఫొటో షూట్ చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్దేనని ధ్వజమెత్తారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేశ్ కాలినొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు.
సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) సప్త వాహనాలపై కోనేటి రాయుడు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనసేవతో పరిసమాప్తమవుతాయి.