• Home » terrorist

terrorist

Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..

Cake cutting: ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం..  పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్.. వీడియో వైరల్..

Cake cutting: ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం.. పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్.. వీడియో వైరల్..

జమ్మూలోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు అశువులు బాసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కేక్ తీసుకుని వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Pahalgam Attack Supreme Court: పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్

Pahalgam Attack Supreme Court: పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్

Pahalgam Attack Supreme Court: పర్యాటకులే లక్ష్యంగా పహల్గామ్‌లో జరిగిన టెర్రిరిస్టుల అటాక్‌పై సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. పహల్‌గావ్ దాడిలో భద్రతా ఏర్పాట్లేమీ లేవని తేలిందని న్యాయవాది విశాల్ తివారీ తెలిపారు.

Rammohan Naidu: ఉగ్రదాడి నేపథ్యంలో.. కేంద్రమంత్రి రామ్మోహన్  చొరవతో ప్రత్యేక విమానాలు

Rammohan Naidu: ఉగ్రదాడి నేపథ్యంలో.. కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో ప్రత్యేక విమానాలు

Union Minister Rammohan Naidu: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక విమానాలు నడిపించాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు తనకు సమాచారం అందించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Pawan Kalyan: ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన సంతాప దినాలు

Pawan Kalyan: ఉగ్రవాద దాడికి నిరసనగా జనసేన సంతాప దినాలు

Pawan Kalyan: జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు.

Pahalgam Terror Attack: కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రభూతం

Pahalgam Terror Attack: కశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రభూతం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది పర్యాటకులు మరణించగా, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ "రెసిస్టెన్స్ ఫ్రంట్" ఉన్నదని తెలుస్తోంది.

Viral Video: పాపం.. చచ్చిపోతాడని తెలీదు.. మరణానికి కొన్ని గంటల ముందు

Viral Video: పాపం.. చచ్చిపోతాడని తెలీదు.. మరణానికి కొన్ని గంటల ముందు

Pahalgam Terrorist Attack: ఆర్మీ దుస్తులు ధరించిన ఓ ఏడుగురు వ్యక్తులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. హిందువులే లక్ష్యంగా వారు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో 27 మంది చనిపోగా.. 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌కు సంబంధించిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pahelgam Terrorist Attack: చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

Pahelgam Terrorist Attack: చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

Pahelgam Terrorist Attack: జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్, బైసరీన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 27 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక, ఈ ఉగ్రదాడిపై టీఆర్‌ఎఫ్ ఉగ్రసంస్థ స్పందించింది.

 LeT: రంజాన్ పండుగ రోజే లష్కరే తోయిబా అగ్రశ్రేణి ఫైనాన్షియర్ హత్య

LeT: రంజాన్ పండుగ రోజే లష్కరే తోయిబా అగ్రశ్రేణి ఫైనాన్షియర్ హత్య

ఇవాళ హత్యకు గురైన రెహ్మాన్.. 'లష్కరే తోయిబా' ఉగ్రవాద సంస్థకు ప్రముఖ ఫైనాన్షియర్. వివిధ దేశాలనుంచి డబ్బులు కలెక్ట్ చేసి హై కమాండ్‌కు పంపడమే రెహ్మాన్ ప్రధాన పని.

తాజా వార్తలు

మరిన్ని చదవండి