• Home » terror attack

terror attack

Srinagar: ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి

Srinagar: ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి

శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు సహకరించిన ఆరోపణలతో ఇంతియాజ్‌ అహ్మద్‌ మాగ్రే అనే యువకుడు నదిలో దూకి మృతిచెందాడు. ఇది అనుకోకుండా జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుట్రపూరిత కస్టడీలో హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు

NCW Condemns: భర్తను కోల్పోయిన హిమాన్షిపై ట్రోలింగా

NCW Condemns: భర్తను కోల్పోయిన హిమాన్షిపై ట్రోలింగా

భర్తను ఉగ్రదాడిలో కోల్పోయిన హిమాన్షి నర్వాల్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడంపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర స్పందన చూపించింది. వ్యక్తిగత దుఃఖంలో ఉన్న మహిళను దూషించడం అసహనకరమని పేర్కొంది

India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

India-Pakistan Tensions: సరిహద్దుల వద్ద దాయాది దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచన జారీ చేసింది. మే 7 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకు రావచ్చనేందుకు ఈ ప్రకటనే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Undavalli Arun Kumar: జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్

Undavalli Arun Kumar: జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్

Undavalli Arun Kumar: ఏపీ పునర్వభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

Jails In Jammu and kashmir: ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది.

Pahalgam Attack: పాక్‌ నేతలకు వరుస పెట్టి షాక్‌లు ఇస్తున్న ఇండియా..

Pahalgam Attack: పాక్‌ నేతలకు వరుస పెట్టి షాక్‌లు ఇస్తున్న ఇండియా..

India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.

History Of Pakistan's Terror Track: పాక్ నీచపు టెర్రర్ ట్రాక్ రికార్డ్ ఇదే..

History Of Pakistan's Terror Track: పాక్ నీచపు టెర్రర్ ట్రాక్ రికార్డ్ ఇదే..

భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.

India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో  హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం

India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం

పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.

JD Vance: నేరస్థులను పట్టుకునేందుకు భారత్‌కు పాక్ సహకరించాలి: జేడీ వాన్స్..

JD Vance: నేరస్థులను పట్టుకునేందుకు భారత్‌కు పాక్ సహకరించాలి: జేడీ వాన్స్..

JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి