• Home » Technology

Technology

జెన్‌ జీ యాక్ససరీస్‌కీ ఓ లెక్కుంది!

జెన్‌ జీ యాక్ససరీస్‌కీ ఓ లెక్కుంది!

కాలానికి తగినట్టు ఫ్యాషన్లు మారుతుంటాయి. నేటి జెన్‌ జీకి యాక్ససరీలంటే మహా సరదా.

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డీఆర్‌డీఓకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

డీఆర్‌డీఓకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఓ క్రూయిజ్ మిసైల్‌ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఈ క్షిపణి.. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చనుంది.

ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చండి

ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చండి

ఫోన్‌లోని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను సులభంగా పెంచుకోవచ్చు. స్క్రీన్ సెట్టింగ్స్ నుంచి యాప్‌ల వినియోగం వరకు చిన్న మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది.

కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఏది తీసుకోవాలో స్పష్టంగా తెలియకపోతే తప్పు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, బడ్జెట్, బ్రాండ్ గురించి కొంత అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

AC ఎక్కువ కాలం పనిచేయాలంటే ఇలా చేయండి

AC ఎక్కువ కాలం పనిచేయాలంటే ఇలా చేయండి

వేసవిలో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే గంటల తరబడి ఏసీని ఆన్‌లో ఉంచడం వల్ల అది ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

‘డిజిటల్‌’... కళ్లు జిగేల్‌!

‘డిజిటల్‌’... కళ్లు జిగేల్‌!

ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్‌’ జువెలరీ ఇది.

2028 నాటికి 50 శాతం ప్రభుత్వ సేవలు ఏఐ ద్వారానే.. కీలక ప్రణాళిక ప్రకటించిన యూఏఈ..

2028 నాటికి 50 శాతం ప్రభుత్వ సేవలు ఏఐ ద్వారానే.. కీలక ప్రణాళిక ప్రకటించిన యూఏఈ..

ప్రపంచంలోనే తొలిసారి ఒక దేశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ప్రభుత్వ కార్యకలాపాలను, సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

హైప్డ్ సంవాదినితో సైబర్ మోసాలకు అడ్డుకట్ట

హైప్డ్ సంవాదినితో సైబర్ మోసాలకు అడ్డుకట్ట

విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ వల్ల కోట్లాది మంది భారతీయులు సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఈ నేరాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. అందుకోసం రెండు యాప్‌లను ఏఐసీటీఈ అభివృద్ధి చేసింది.

మీ మొబైల్ ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మీ మొబైల్ ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి