• Home » Technology

Technology

Alexa Plus on Web: అమెజాన్ అలెక్సా వాడేవారికి ఓ గుడ్ న్యూస్..

Alexa Plus on Web: అమెజాన్ అలెక్సా వాడేవారికి ఓ గుడ్ న్యూస్..

అలెక్సా వాడే వినియోగదారులకు ఓ గుడ్‌న్యూస్. చాట్‌జీపీటీలా వెబ్‌‌పోర్టల్‌లో చాట్‌ చేసేందుకు వీలుగా అలెక్సా ప్లస్ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇదీ ఎర్లీ యాక్సెస్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.

Mobile Charging: మీ ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ టిప్స్ పాటించండి..!

Mobile Charging: మీ ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ టిప్స్ పాటించండి..!

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్‌లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Smart Projectors: స్మార్ట్ ప్రొజెక్టర్ల హవా.. ఇంట్లోనే సినిమాకు వెళ్లిన ఫీలింగ్

Smart Projectors: స్మార్ట్ ప్రొజెక్టర్ల హవా.. ఇంట్లోనే సినిమాకు వెళ్లిన ఫీలింగ్

ఆధునియ యుగంలో వింతలు, విడ్డూరాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మానవ మేధస్సు ఏపాటిదో రుజువు చేస్తున్నాయి. ఔరా.. అనిపించే రేంజ్‌లో నవకల్పనలు జీవన ప్రమాణాల్ని ర్యాపిడ్ స్పీడుతో ముందుకు తీసుకెళ్తున్నాయి.

Sridhar Vembu: టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలి: శ్రీధర్ వెంబు

Sridhar Vembu: టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలి: శ్రీధర్ వెంబు

టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఇందుకు భారత వ్యాపారవేత్తలు కంప్యూటర్ చిప్స్ తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు.

Google Meet outage: గూగుల్‌ మీట్ సేవల్లో అంతరాయం.. మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల గగ్గోలు..

Google Meet outage: గూగుల్‌ మీట్ సేవల్లో అంతరాయం.. మీటింగ్‌లకు జాయిన్ కాలేక యూజర్ల గగ్గోలు..

గూగుల్ మీట్‌లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు

New trend: మైక్రో హాబిట్స్‌.. ఇప్పుడొక కొత్త ట్రెండ్‌..

New trend: మైక్రో హాబిట్స్‌.. ఇప్పుడొక కొత్త ట్రెండ్‌..

టీవీ రిమోట్‌ అందుకోవాలంటే బద్దకం. స్కూల్‌లో పేరెంట్స్‌ మీటింగ్‌కు వెళ్లాలంటే వాయిదా. పాస్‌పోర్టు రెన్యువల్‌ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.

AI Bubble: పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ విఫలమయ్యే ఛాన్స్ అత్యధికం.. లైవ్‌ పోల్‌లో జనాభిప్రాయం

AI Bubble: పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ విఫలమయ్యే ఛాన్స్ అత్యధికం.. లైవ్‌ పోల్‌లో జనాభిప్రాయం

ఏఐ రంగంలోకి వచ్చిపడుతున్న పెట్టుబడులపై ఇప్పటికే అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర రాబడులు లేక ఈ ఆశల బుడగ బద్దలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే మొదటగా పర్‌ప్లెక్సిటీ సంస్థ విఫలమయ్యే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఓ పోల్‌లో ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.

Spacetop-G1: ఈ ల్యాప్‌టాప్‌‌కు స్క్రీన్ ఉండదు.. ఎలా పని చేయాలంటే?

Spacetop-G1: ఈ ల్యాప్‌టాప్‌‌కు స్క్రీన్ ఉండదు.. ఎలా పని చేయాలంటే?

స్పేస్‌టాప్‌-జీ1 కంప్యూటర్ మోడల్ ఒక కొత్తరకమైన ల్యాప్ టాప్. ట్యాబ్‌ కన్నా కాస్త పెద్ద సైజులో ఈ ల్యాప్‌టాప్ ఉంటుంది. అయితే అన్ని కంప్యూటర్ల లాగా.. దీనికి స్క్రీన్ అసలే ఉండదు. మరి ఎలా ఈ ల్యాప్‌టాప్‌ను వాడటం అని అనుకుంటున్నారా! ఈ ల్యాప్‌టాప్‌కు ఫిజికల్ స్క్రీన్‌ను తొలగించి.. వర్చువల్ స్క్రీన్ కనిపించేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌ని చూడచ్చు. దాదాపు 100 అంగుళాల వరకూ స్క్రీన్‌ను పెంచుకోవచ్చు.

Artificial Intelligence: పరీక్ష పత్రాలను దిద్దే ‘ఏఐ’..

Artificial Intelligence: పరీక్ష పత్రాలను దిద్దే ‘ఏఐ’..

పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహకారంతో దిద్దే సాఫ్ట్‌వేర్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్‌వేర్‌కు ఇండియన్‌ బిజినెస్‌ హెడ్‌గా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్‌ కొనసాగుతున్నారు.

CM Revanth Reddy ON ATC: తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy ON ATC: తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి