Home » Technology
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జీమెయిల్ని వినియోగిస్తున్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే దాని స్మార్ట్ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. మరి జీమెయిల్లో ఉన్న 10 ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఫోన్ సిగ్నల్ లేదా? ఇలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో తక్షణం సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కొత్త ఏడాది రాగానే తెలుగువారిలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇది! ఈ సందర్భంలో కొత్త అంటే.. నూతన సంవత్సరం అనే కాదు!
2025లో ప్రపంచవ్యాప్తంగా 541 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారు. ప్రపంచ జనాభాలో ఇది 65.7 శాతంగా ఉంది. ఏటా 24 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.
గూగుల్ జీమెయిల్లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు. కొత్త అకౌంట్ అవసరం లేదు. ఇప్పటివరకు జీమెయిల్ అడ్రస్ మార్చడం అసాధ్యం. కానీ ఇప్పుడు గూగుల్ కొత్త ఫీచర్ను రోల్ అవుట్ చేస్తోంది.
అలెక్సా వాడే వినియోగదారులకు ఓ గుడ్న్యూస్. చాట్జీపీటీలా వెబ్పోర్టల్లో చాట్ చేసేందుకు వీలుగా అలెక్సా ప్లస్ వెబ్ పోర్టల్ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇదీ ఎర్లీ యాక్సెస్ మోడ్లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ఆధునియ యుగంలో వింతలు, విడ్డూరాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మానవ మేధస్సు ఏపాటిదో రుజువు చేస్తున్నాయి. ఔరా.. అనిపించే రేంజ్లో నవకల్పనలు జీవన ప్రమాణాల్ని ర్యాపిడ్ స్పీడుతో ముందుకు తీసుకెళ్తున్నాయి.
టెక్ రంగంలో భారత్ సార్వభౌమత్వం సాధించాలని జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. ఇందుకు భారత వ్యాపారవేత్తలు కంప్యూటర్ చిప్స్ తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు.
గూగుల్ మీట్లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు