Home » Technology
గూగుల్ మీట్లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు
టీవీ రిమోట్ అందుకోవాలంటే బద్దకం. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కు వెళ్లాలంటే వాయిదా. పాస్పోర్టు రెన్యువల్ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
ఏఐ రంగంలోకి వచ్చిపడుతున్న పెట్టుబడులపై ఇప్పటికే అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర రాబడులు లేక ఈ ఆశల బుడగ బద్దలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే మొదటగా పర్ప్లెక్సిటీ సంస్థ విఫలమయ్యే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఓ పోల్లో ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.
స్పేస్టాప్-జీ1 కంప్యూటర్ మోడల్ ఒక కొత్తరకమైన ల్యాప్ టాప్. ట్యాబ్ కన్నా కాస్త పెద్ద సైజులో ఈ ల్యాప్టాప్ ఉంటుంది. అయితే అన్ని కంప్యూటర్ల లాగా.. దీనికి స్క్రీన్ అసలే ఉండదు. మరి ఎలా ఈ ల్యాప్టాప్ను వాడటం అని అనుకుంటున్నారా! ఈ ల్యాప్టాప్కు ఫిజికల్ స్క్రీన్ను తొలగించి.. వర్చువల్ స్క్రీన్ కనిపించేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా స్క్రీన్ని చూడచ్చు. దాదాపు 100 అంగుళాల వరకూ స్క్రీన్ను పెంచుకోవచ్చు.
పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్వేర్కు ఇండియన్ బిజినెస్ హెడ్గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్ కొనసాగుతున్నారు.
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఎన్విడియా(Nvidia) కంపెనీపై ఆధారపడకుండా ఉండటానికి ఓపెన్ ఏఐ ( Open AI) బ్రాడ్కామ్తో కలిసి దాని స్వంత AI చిప్ను అభివృద్ధి చేస్తోంది. దీని గుర్తించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
మీ పాన్ కార్డ్ పోగొట్టుకున్నారా? అయితే, తర్వాత ఏం చేయాలి? దానిని ఎలా పొందాలి? ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.