Home » Technology
కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జియో ఓటీటీ-పాస్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.
2026 ఆగస్టు 12న అరుదైన ఖగోళ అద్భుతం అయిన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించనుండగా, భారత్లో మాత్రం ఇది కనిపించదు. అయితే సూర్యగ్రహణాన్ని వీక్షించే వారు తప్పనిసరిగా కంటి భద్రతా నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు మొబైల్ ఫోన్ తడవడం లేదా నీటిలో పడిపోవడం సాధారణమే. అయితే, తడిసిన మొబైల్ను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయనుందా? ఇకపై వాట్సాప్ను వినియోగించాలంటే నిర్ణీత వయసు కలిగి ఉండాలా?
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చించారు.
మొబైల్ రీఛార్జ్ చేసే సమయంలో పొరపాటున వేరే నంబర్కు రీఛార్జ్ చేశారా? ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వెంటనే చర్యలు తీసుకుంటే రీఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
మానవాళి ఇంధన అవసరాలు తీర్చే అపార శక్తి నీటిలో దాగి ఉందని ప్రముఖ భారత సంతతి శాస్త్రవేత్త యోగేంద్ర నారాయణ శ్రీవాత్సవ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి 100 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదించానని కూడా అంటున్నారు. మరి ఈ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.