Home » Technology
Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్లో వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం.
యూట్యూబ్.. ఇది కాలక్షేపం కోసమే కాదు, ఎందరికో జీవనాధారం కూడా! కొన్ని లక్షల మంది దీనిపై ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటిది ఇది సోమవారం మధ్యాహ్నం సమయంలో..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని.. సైబర్ నేరగాళ్లు ఎంతో తెలివిగా ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ సందేశాలు పంపించి.. జనాలను బుట్టలో పడేసి..
భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్ ఇండియా) దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది.
భారత్తోపాటు.. 98 దేశాల ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ‘కిరాయి స్పైవేర్’ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తం చేసింది.
కొందరు ఆస్పత్రి అంటేనే భయపడుతుంటారు. డాక్టర్ వద్దకు వెళ్లగానే ఎక్కడ ఇంజెక్షన్ వేస్తాడో అని తెగ ఆందోళన పడుతుంటారు. ఇలాంటి వారి భయాన్ని ఇంకా పెంచేలా.. రక్తం తీసే సమయంలో నరాలు కనపడక వైద్యులు పదే పదే ...
ఇకపై గూగుల్ మ్యాప్స్(Google Maps) కాదు.. ఓలా మ్యాప్స్.. ఇదేంటి.. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా మ్యాప్స్ రాబోతున్నాయా. అంటే అవుననే అంటున్నారు ఓలా కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్. కానీ ఒక ట్విస్ట్. ఓలా యాప్లోనే ఈ మార్పు అని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు.
ట్రూ కాలర్ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఫోన్లో అవతలివాళ్ల ఫోన్ నంబర్ సేవ్ చేసి లేకపోయినా,
విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి..
ప్రతి ఇంట్లోనూ సీలింగ్ ఫ్యాన్ పగలు, రాత్రి పనిచేస్తూనే ఉంటుంది. అయితే కొన్ని ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ నుండి చల్ల గాలికి బదులు వేడి గాలి వస్తుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అని చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.