Home » Teacher
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో హార్ఢ్ వర్క్ కాకుండా ఎక్కువ మంది స్మార్ట్ వర్క్తో ముందుకు వెళ్తున్నారు. చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. చివరకు..
తరగతి గదిలో విద్యార్థులు గొడవపడుతున్నారని కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిన టీచర్ కు విద్యార్థులు ఊహించని షాకిచ్చారు. వారు చేసిన పని చూస్తే..
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ (Teacher).. స్కూల్కి పూటుగా తాగొచ్చి 'సోయిలేని' పనులు చేస్తుంటే.. అందులో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? తాగిన మైకంలో పాఠశాలకు వచ్చిన ఆ మాస్టారు కనీసం తన ప్యాంట్ జిప్, బటన్స్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు.
పాపం ఆ పిల్లలు.. తమ టీచర్ సినిమా చూపిస్తానంటే ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ తరువాత సినిమా ఆపమంటూ బతిమాలాల్సి వచ్చింది.
కొందరు చేసే తప్పుల వల్ల కొన్నిసార్లు ఆ వర్గానికి, వ్యవస్థకు మొత్తం చెడ్డ పేరు వస్తుంటుంది. అందులోనూ పవిత్రంగా భావించే వృత్తుల్లో ఉన్న వారిలోనూ కొందరు తప్పుడు పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. తాజాగా...
ఏ ఉద్యోగి అయినా పదోన్నతి పొందడం ద్వారా వృత్తి జీవితంలో ఎదగాలనే కోరుకుంటారు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రమోషన్కు డిమాండ్ మరీ ఎక్కువ. ఎందుకంటే టీచర్లకు పదోన్నతులు చాలా
లైవ్ లో ఓ టీచర్ క్లాసులు చెబుతుండగా స్టూడెంట్(Student) ఆయన్ని చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయింది.
అప్పుడప్పుడూ కొందరు విద్యార్థులు.. తరగతి గదుల్లో పాఠాల మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. తీరా టీచర్ పైకి లేపి ప్రశ్నలు అడగ్గానే నేల చూపులు చూస్తుంటారు. ఇక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు ఏకంగా..
హైదరాబాద్: యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కాలేజీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గన్పార్క్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుని.. ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు.
గురుపూజోత్సవం రోజు (Teachers Day) గురువులపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..