Home » TDP
Nakka Anandbabu Fire On Jagan: జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే.. పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తోందన్నారు నక్కా ఆనంద బాబు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి.. తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
TDP Vs YSRCP Political War: రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్ను అత్యంత దారుణంగా హత్య చేస్తే బాధిత కుటుంబం తరపున తాము పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి తమ మీద బురదజల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారన్నారు.
Yanamala On Jagan: జగన్ కూడా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా అనేక కుట్రలకు పాల్పడ్డారని యనమల మండిపడ్డారు. జగన్ ప్రస్తుతం ఆయన తల్లి, చెల్లికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Devineni Slams Jagan: వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక పార్టీ మీటింగ్లు, ప్రెస్మీట్లు పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇటువంటి మాటలు మాట్లాడి జైల్లో పెడితే సానుభూతి పొందవచ్చు అనుకుంటున్నారన్నారు.
TDP Vs YSRCP: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్దకు వెళ్లారు. అయితే ఈ సమయంలో జెడ్పీ చైర్పర్సన్ హారిక భర్త రాము కారు మాదాల సునీతను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
అమరావతి రాజధానిలో భూమిలేని 1575 మంది పేదలకు పింఛన్లను పునరుద్ధరిస్తూ..
గుడివాడలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిరసనల మధ్యే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో..
Bode Prasad Vs Perni Nani: చీకట్లో కన్ను కొడితే.. తలలు నరికేయండి అని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు అభివృద్ధి – సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పదేపదే చెప్తూ ఉంటారన్నారు.
Devineni Uma vs Jagan: సొంత కార్యకర్త సింగయ్యను కారుతో తొక్కించిన జగన్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సింగయ్య భార్యను బెదిరించి తప్పుడు ప్రకటన ఇప్పించారని దేవినేని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టాలన్నదే జగన్ వ్యూహకర్తల పన్నాగమని ఆరోపించారు.
ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా కలెక్టర్ వెంకటేశ్వర్ ‘మార్గదర్శి’గా మారారు.