Home » Tamilnadu News
తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, విజయ్కి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టీవీకే పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని మోదీని కోరారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 85 నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఆ తరువాత ఏఐఏడీఎంకే 66 స్థానాల్లో, డీఎంకే 50 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీనివాసుడిని నటి త్రిష దర్శించుకున్నారు. ఈరోజు(సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామునే శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి భారీ స్థాయిలో సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎమ్కే పార్టీ విజయ్తో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హంగ్ వస్తుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.
టీవీకే అధినేత విజయ్ నటుడు విజయ్.. ఈసీకి అత్యవసర లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు, రేపు వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.