• Home » Tamil Nadu

Tamil Nadu

TVK: అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు, మాది ఒంటరిపోరే.. టీవీకే స్పష్టత

TVK: అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు, మాది ఒంటరిపోరే.. టీవీకే స్పష్టత

కరూర్ తొక్కిసలాటకు ముందే తమ పార్టీ ఒంటరి పోరుకు నిర్ణయం తీసుకుందని, పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు.

Heavy Rains: వీడని వాన.. చెన్నైలో ఏకబిగిన 32 గంటల పాటు జల్లులు..

Heavy Rains: వీడని వాన.. చెన్నైలో ఏకబిగిన 32 గంటల పాటు జల్లులు..

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనాలు, ప్రస్తుతం ముంథా తుఫాన్‌ కారణంగా నగరంలో పక్షం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (32 గంటలపాటు) నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Chennai News: ‘ఆన్‌లైన్‌’ వ్యాపారంలో నష్టం.. కుమారుడిని హతమార్చి తండ్రి ఆత్మహత్య

Chennai News: ‘ఆన్‌లైన్‌’ వ్యాపారంలో నష్టం.. కుమారుడిని హతమార్చి తండ్రి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...

Chennai News: కరూర్‌ దుర్ఘటనకు విజయ్‌నే కారణం..

Chennai News: కరూర్‌ దుర్ఘటనకు విజయ్‌నే కారణం..

కరూర్‌ రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌నే కారణమని ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్‌ ఆరోపించారు.

TVK Vijay: డీఎంకేను ఇంటికి సాగనంపడం ఖాయం..

TVK Vijay: డీఎంకేను ఇంటికి సాగనంపడం ఖాయం..

వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్‌ జోస్యం చెప్పారు.

Actors Receive Bomb Threats: రజనీ, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

Actors Receive Bomb Threats: రజనీ, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

తేనాంపేట పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు మొదటి మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్‌తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

CM Stalin: మా బంధం పటిష్ఠం.. రాహుల్‌ ఆప్యాయత అమోఘం

CM Stalin: మా బంధం పటిష్ఠం.. రాహుల్‌ ఆప్యాయత అమోఘం

డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు.

Chennai News: ఊటీలో వాటర్‌ బాటిళ్లు స్వాధీనం..  డ్రైవర్లకు రూ.26,400 జరిమానా

Chennai News: ఊటీలో వాటర్‌ బాటిళ్లు స్వాధీనం.. డ్రైవర్లకు రూ.26,400 జరిమానా

ఊటీలో వాటర్‌ బాటిల్స్‌ తీసుకొచ్చిన, పర్యాటక వాహన డ్రైవర్లకు రూ.26,400 జరిమానా విధించారు. నీలగిరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా యంత్రాంగం, లీటరు, రెండు లీటర్ల వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌ బాటిల్స్‌ తదితర ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధం విధించింది.

TVK Vijay: విజయ్‌ భరోసా.. మీకు అండగా ఉంటా..

TVK Vijay: విజయ్‌ భరోసా.. మీకు అండగా ఉంటా..

గత నెలలో కరూర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్‌ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్‌లో రోడ్‌షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్‌ పరామర్శించారు.

OPS: మాజీసీఎం ఓపీఎస్‌ జోస్యం.. రాష్ట్రంలో మళ్లీ డీఎంకే పాలనే..

OPS: మాజీసీఎం ఓపీఎస్‌ జోస్యం.. రాష్ట్రంలో మళ్లీ డీఎంకే పాలనే..

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల మళ్ళీ డీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుం దని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) జోస్యం చెప్పారు. శివగంగ జిల్లా కాళయార్‌కోవిల్‌లోని స్వాతంత్య్ర సమర యోధులు మరుదుపాండియర్‌ స్మారక స్థలంలో గురుపూజ సందర్భంగా సోమవారం నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి