• Home » Tamil Nadu

Tamil Nadu

తమిళనాడులో మళ్లీ స్టాలిన్‌కే పట్టం... ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు

తమిళనాడులో మళ్లీ స్టాలిన్‌కే పట్టం... ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు

తమిళనాడు ఓటర్లు మళ్లీ స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 122 నుంచి 145 సీట్లు దక్కుంచుకోనున్నట్టు కనీసం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి.

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చారిత్రకం కానున్నట్టు తెలిపింది.

నేటితో ప్రచారం పరిసమాప్తం

నేటితో ప్రచారం పరిసమాప్తం

గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్‌ జరుగనుంది.

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

ఈపీఎస్, దినకరన్ బీజేపీకి బానిసలు

గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్‌ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

విజయ్‌కు నీరా‘జనం’

విజయ్‌కు నీరా‘జనం’

చెన్నై నగరంలోని విల్లివాక్కం, విరుగంబాక్కం, కొళత్తూరు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు.

 ఇళ్ల ముందు ‘విజిల్‌’ ముగ్గులు

ఇళ్ల ముందు ‘విజిల్‌’ ముగ్గులు

ప్రతి ఇంటి గుమ్మం ముందు ‘విజిల్‌’ గుర్తుతో రంగవల్లికలు వేయాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌ పిలుపు మేరకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.

హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు.. రాష్ట్రాన్నే అప్పగించగలమా?

హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు.. రాష్ట్రాన్నే అప్పగించగలమా?

‘సినిమాల్లో నటించి హీరోగా రాణించవచ్చు, ఓ సినిమాలో ముఖ్యమంత్రిగాను నటించవచ్చు, అయితే రాజకీయాల్లా అది సులభం కాదు.. అని ప్రముఖ నటుడు ప్రకాష్‏రాజ్‌ టీవీకే నేత విజయ్‌పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

భగ్గుమన్న భానుడు.. వేలూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు

తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.

పూజారులతో తాళికట్టించుకున్న హిజ్రాలు

పూజారులతో తాళికట్టించుకున్న హిజ్రాలు

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్‌ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవరు మృతి, 40 మందికి గాయాలు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవరు మృతి, 40 మందికి గాయాలు

తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి