Home » Tamil Nadu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్లో మోదీ ఉన్నారని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లలోనూ సోదాలు జరుపుతున్నారు.
వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది చనిపోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్ షో చేపట్టారంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
రాజకీయాల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ లాలీపాప్ తింటున్న పిల్లోడేనని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విమర్శించారు.
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
చెన్నై నగరంలో మళ్లీ గ్యాస్ కొరత ఏర్పడింది. తమ వాహనాలకు ఎల్పీజీ, సీఎన్జీ అందుబాటులో లేకపోవడంతో డైవ్రర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రచారానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.