Home » T20 WC 2026
భారత్తో నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ ఇచ్చిన క్యాచ్ను మిస్ చేయడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. సంజూ మొదట్లోనే అవుట్ అయ్యి ఉంటే భారత ఇన్నింగ్స్, ఈ మ్యాచ్ ఫలితంగా మరోలా ఉండేది అనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్కు ఏకంగా 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పది ఓవర్లు ముగిసే సరికి భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది. రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో సంజూ, శివమ్ దూబే ఉన్నారు.
ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతూ భారత్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 67-1
భారత్తో నేడు జరుగుతున్న టీ20 సెమీస్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో, భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీస్లో భాగంగా నేడు ఇంగ్లండ్-భారత్ సెమీ ఫైనల్స్ 2లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 మ్యాచుల్లో టీమిండియా-ఇంగ్లండ్ గత ప్రదర్శనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..