• Home » T20 Cricket

T20 Cricket

T 20 World Cup: అమెరికా జట్టులో ఇండియన్సే ఎక్కువ..!!

T 20 World Cup: అమెరికా జట్టులో ఇండియన్సే ఎక్కువ..!!

టీ-ట్వంటీ వరల్డ్‌కప్‌లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్‌ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్‌ను ఖంగుతినిపించింది.

T20 World Cup : వచ్చేసింది క్రికెట్ తుఫాన్!

T20 World Cup : వచ్చేసింది క్రికెట్ తుఫాన్!

ప్రపంచకప్‌ టైటిల్‌కు చేరువగా వచ్చి.. అంతలోనే దూరమవుతున్న భారత జట్టు ఈసారి కప్పుతోనే తిరిగి వెళ్లాలనుకొంటుండగా.. మరో ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్‌, వెస్టిండీ్‌సలు అనిశ్చితికి చెక్‌ పెట్టాలనుకొంటుండగా.. డిఫెండింగ్‌ చాంప్‌ ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా కూడా ఫెవరెట్లలో ఒకటిగా

T20 World Cup: తొలి బ్యాచ్‌తో వెళ్లని హార్దిక్, కోహ్లీ, శాంసన్.. అసలు కారణాలు ఇవే!

T20 World Cup: తొలి బ్యాచ్‌తో వెళ్లని హార్దిక్, కోహ్లీ, శాంసన్.. అసలు కారణాలు ఇవే!

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం శనివారం భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ..

ICC T20 World Cup India's Team: టీ20 వరల్డ్ కప్ ఇండియా టీమ్ ఇదే..

ICC T20 World Cup India's Team: టీ20 వరల్డ్ కప్ ఇండియా టీమ్ ఇదే..

ICC T20 World Cup Team: ఐసీసీ(ICC) మెన్ టీ20 ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ(BCCI). హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడనున్న ప్లేయర్స్ వీరే..

IPL: నటి తమన్నాకు సమన్లు.. ఎందుకంటే..?

IPL: నటి తమన్నాకు సమన్లు.. ఎందుకంటే..?

మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్‌కు సంబంధించి మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్‌లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.

IPL 2024: కోహ్లి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?

IPL 2024: కోహ్లి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?

ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.

IPL 2024: అదరగొట్టిన కోల్ కతా బ్యాట్స్‌మెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

IPL 2024: అదరగొట్టిన కోల్ కతా బ్యాట్స్‌మెన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్‌లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.

IPL 2024: ఐపీఎల్ సీజన్‌కు మ్యాక్స్‌వెల్ బ్రేక్.. ఎందుకంటే..?

IPL 2024: ఐపీఎల్ సీజన్‌కు మ్యాక్స్‌వెల్ బ్రేక్.. ఎందుకంటే..?

ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్‌వెల్ ప్రకటించారు. ఈ సీజన్‌లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్‌ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్‌‌కు మ్యాక్స్‌వెల్ స్పష్టం చేశారు.

IPL 2024: హ్యాట్రిక్ సిక్సులు బాదిన ధోని.. అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం

IPL 2024: హ్యాట్రిక్ సిక్సులు బాదిన ధోని.. అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం

ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.

Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు

Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన తొలి జట్టు

వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్‌టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి