Home » Summer
ఎండాకాలం అప్పుడే వచ్చిందా. ఈ ఏడాది హీట్ వేవ్ రికార్డులు బద్ధలవుతాయా. ఢిల్లీతో సహా ఉత్తరాది వారంతా సేదతీరడానికి కశ్మీర్ లాంటి ప్రాంతాలకు వెళ్లక తప్పదా. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎండలు మండిపోతున్నాయి.
ఫిబ్రవరి మధ్యలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇప్పుడే ఎండ వేడి స్టార్ట్ అయితే.. ఇక వచ్చే మూడు నెలలు ఇంకెలా ఉంటాయో అని జనం భయపడుతున్నారు.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
వేసవి సీజన్లో ప్రజలకు 24 గంటలు నిరంతరంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు ముందుస్తుగా పకడ్బందీ, ప్రణాళికాబద్ధంగా చర్యలకు సన్నద్ధమవుతున్నామని తుక్కుగూడ విద్యుత్ ఎడీఈ శంకర్(Thukkuguda Electricity ADE Shankar) అన్నారు.
వేసవి ఇంకా రాలేదు కానీ ఉదయం వేడి... రాత్రి చలితో ప్రజలు వణుకుతున్నారు. తాగునీటికి అప్పుడే డిమాండ్ అధికమవుతోంది. సహజంగా ఏప్రిల్, మేలో నీటికి డిమాండ్ పెరగడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ, ఉక్కపోత పెరిగాయి.
విపరీతమైన వేడి గాలుల ప్రభావంతో ఎయిర్షోని(Colorado airshow) వీక్షిస్తున్న జనం ఒక్కసారిగా కుప్పకూలారు. వారందరికి వడదెబ్బ(Sun Stroke) తగిలిందని వైద్యులు నిర్ధారించారు.
మండే ఎండలు, భీకరమైన వడగాలులు, తీవ్రమైన నీటి కొరత ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండలు, వడగాలులతో ఢిల్లీలో గడిచిన వారం రోజుల్లో 20 మంది చనిపోయారు.
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అఫ్కోర్స్.. చాలా చోట్ల వర్షాలు పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడితాపం ఇంకా తగ్గలేదు.
వేసవి సెలవుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల ప్రాంగణాలు కిటకిటలాడాయి. పునఃప్రారంభం నేపథ్యంలో స్కూళ్లను ముస్తాబు చేశారు. విద్యార్థులకు స్వాగత తోరణాల మధ్య ఆహ్వానం పలికారు. పలు స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. స్టూడెంట్ కిట్లు సైతం ఎమ్మార్సీల నుంచి స్కూల్ పాయింట్కు చేరుస్తున్నారు....