• Home » Student

Student

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ పరీక్షలు మే 1 నుండి ప్రారంభమవుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు 124 కేంద్రాలు ఏర్పాటుచేశారు.

TG High Court: తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు?

TG High Court: తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు?

గ్రూప్-1 పరీక్షలో మార్కుల కేటాయింపు, హాల్ టికెట్ నంబర్లు మార్చడంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అభ్యర్థుల గందరగోళం, సెంటర్ కేటాయింపులో తప్పులపై టీజీపీఎస్సీపై విమర్శలు ఉన్నాయి.

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

Hanamkonda Toppers: ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయ విహారం

హనుమకొండలోని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. 580కి పైగా మార్కులు సాధించిన 23 మంది విద్యార్థులు సంచలనం సృష్టించారు.

KLH University: కేఎల్‌హెచ్‌ విద్యార్థికి రూ.75లక్షల ప్యాకేజీ

KLH University: కేఎల్‌హెచ్‌ విద్యార్థికి రూ.75లక్షల ప్యాకేజీ

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారని కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ ఆకెళ్ల రామకృష్ణ తెలిపారు.

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

DSC 2025 Issue: డీఎస్సీలో గందరగోళం

డీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.

Indian Army Internship:ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే..

Indian Army Internship:ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే..

Indian Army Internship 2025 Registration: సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం. భారత సైన్యం 2025 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IAIP)ని ప్రకటించింది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారంటే..

SFI: ప్రజాసమస్యలపై విద్యార్థులు ఉద్యమించాలి

SFI: ప్రజాసమస్యలపై విద్యార్థులు ఉద్యమించాలి

విద్యా వ్యవస్థలోని లోపాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి వాటిపైనే కాక ప్రజా సమస్యలపై కూడా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్‌ నారాయణ పిలుపునిచ్చారు.

Delhi Police: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్

Delhi Police: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్

గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

AP NEWS: బాబోయ్.. ఎలుకలు ఎంత పనిచేశాయ్..

AP NEWS: బాబోయ్.. ఎలుకలు ఎంత పనిచేశాయ్..

Rats Bite in Anantapur students: అనంతపురంలోని ఓ వసతి గృహంలో ఉండే విద్యార్థులు ఎలుకలు అంటేనే భయపడుతున్నారు. ఎక్కడ దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. హాస్టల్‌‌లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతోనే ఈ ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి