Home » Student Corner
న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులకు షాక్ తగిలింది. వీసా ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపుతున్నారు. అమెరికా నుంచి 21 మంది విద్యార్ధులను వెనక్కి పంపారు. అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో చేరేందుకు భారతీయ విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.
హనుమకొండ జిల్లా: కాజీపేట మండలం, భట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) ప్రవేశ దరఖాస్తు గడువు పొడగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్కుమార్ ప్రకటించారు. జూన్ 19తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur)లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను (Telangana Students) తీసుకువచ్చేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్దంతో స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ దేశం బుధవారం శుభవార్త...
నిజామాబాద్ (Nizamabad): జిల్లా మెడికల్ కాలేజీ (Medical College)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడ్డాడు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత ల్యాప్ట్యాప్స్ (Free Laptops to Students) అందించనుందని తాజాగా ఓ సందేశం నెట్టింట బాగా వైరల్ అయింది.
మరో రెండు రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి.