Home » SriLanka Cricketers
శ్రీలంకను భారీ వర్షాలు, వరదలు ఊపిరిసలపనివ్వడంలేదు. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. వరుస ప్రమాద హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ కు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అతడు ప్రవర్తించిన తీరుకు ఐసీసీ అతడి ఫీజులో కోత విధించింది.
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో పసికూన హాంగ్కాంగ్పై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇస్లామాబాద్లో పేలుడు ఘటన నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం పాక్లో పర్యటిస్తున్న వారు సొంత దేశానికి తిరిగెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
టాస్ ఓడిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లాహిరు సమరకూన్(14 బంతుల్లో 52), కెప్టెన్ మధుశంక(15 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. అనంతరం 139 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అర్జున రణతుంగ.. శ్రీలంకకు 1996 వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్. ప్రస్తుతం ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన రణతుంగ ఇప్పుడు బాగా సన్నబడ్డారని అభిమానులు షాక్ అవుతున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో శ్రీలంక అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓడిపోతుందని అంతా భావించిన మ్యాచ్ లో అనూహ్య మార్పులతో సంచలన విజయాన్ని అందుకుంది.
దుబాయ్లో జరుగుతున్న 2025 ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. చివరి సూపర్ 4 మ్యాచ్లో శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ డూ ఆర్ డై కీలక మ్యాచులో విజయం సాధించింది. అబుదాబీలో నిన్న రాత్రి అబుధాబిలో జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది. దీంతో ఫైనల్ చేరే అవకాశం ఉందా, నెక్ట్స్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఆసియా కప్ క్వాలిఫయర్స్లో హాంకాంగ్పై శ్రీలంక విజయం సాధించి టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లు యుఏఈ, నేపాల్, ఒమాన్, మలేసియా డూ ఆర్ డై దశకు చేరాయి.