Home » SriLanka Cricketers
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఈ టీనేజ్ ఓపెనర్ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.
మహిళల టీ20 ప్రపంచకప్2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.
ట్రై సిరీస్లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.
దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్లో భాగంగా నిన్న భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి హేళనగా కామెంట్స్ చేశాడు.
ముక్కోణపు సిరీస్లో శ్రీలంక-ఏ జట్టుకు భారత్-ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.
మహిళా టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలిచింది.
వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై 41 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది.