• Home » Srikakulam

Srikakulam

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

AP Elections 2024: స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్‌ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్‌ కారణంగా..

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..

ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Kuna Ravikumar: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టం

Kuna Ravikumar: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టం

శ్రీకాకుళం జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టమని, ఈ కలయిక పార్టీల కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమని, తమ నాయకుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత కూనరవికుమార్ అన్నారు.

Atchannaidu: సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు.

Atchannaidu: సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు.

శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కానీ నేడు సూర్యకిరణాలు మూల విరాట్‌ను తాకలేదు. మబ్బుల కారణంగా కిరణ స్పర్శకు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.

Hyderabad: నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం.. అని చెప్పి పత్తాలేకుండాపోయాడు..

Hyderabad: నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం.. అని చెప్పి పత్తాలేకుండాపోయాడు..

నీవంటే నాకు ఇష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం... అని చెప్పి కొన్నాళ్ల తరువాత మోసం చేసి వెళ్లాడని ఓ మహిళ మధురానగర్‌ పోలీ్‌సస్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది.

AP News: శ్రీకాకుళం జిల్లాలో పోలీసులను ఢీకొట్టిన కంటైనర్

AP News: శ్రీకాకుళం జిల్లాలో పోలీసులను ఢీకొట్టిన కంటైనర్

జిల్లాలోని పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై తనిఖీలు చేస్తున్న పోలీసులను ఓ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఈబీ ఎస్సె ప్రభాకర్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Rammohan Naidu: కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్నవి తరిమేస్తున్నారు..

Rammohan Naidu: కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్నవి తరిమేస్తున్నారు..

శ్రీకాకుళం జిల్లా: ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Rare Fish: శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన చేప

Rare Fish: శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన చేప

శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరంలో ఓ అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప తీరానికి కొట్టుకువచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి