Home » Srikakulam
: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కంటిన్యూ అవుతోంది. పూటకో అప్ డేట్, రోజుకో న్యూస్తో సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటోన్న ఇంటిపై వివాదం నెలకొంది. ఆ ఇంటిని కూతుళ్ల పేరుతో రాయాలని దువ్వాడ వాణి భీష్మించుకొని కూర్చొంది. ప్రియురాలు దివ్వెల మాధురి పేరుతో ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిష్ట్రేషన్ చేయించేశారు.
ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.
టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ్ తిలక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరుకుంది. ఇరు కుటుంబ సభ్యుల చర్చలు కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి రోజుకో కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని, అతను ఉంటోన్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు.
ఒకటా రెండా.. వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. దువ్వాడ.. దువ్వాడ.. దువ్వాడ.. ఇదే టాపిక్..! ఎందుకంటే.. ‘ఆయనకు ఇద్దరు’ ఎపిసోడ్లో గంటకో ట్విస్ట్.. ట్విస్ట్లు ట్విస్టులు.. లెక్కలేనన్ని వెలుగుచూశాయ్..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ రచ్చలో సోమవారం నాడు కీలక పరిణామమే జరిగింది. రెండో ఇంటి రచ్చపై..
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత..
Andhrapradesh: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తుపాకీ లైసెన్స్కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు.
శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే.. రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత(Archita) ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.