• Home » Srikakulam

Srikakulam

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

వైసీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని నేతలంతా తలో దిక్కు చూసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి భారీ దెబ్బ పడింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌లో చేరక ముందే నేడు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

AP Elections: వైసీపీకి బిగ్ షాక్..  కాంగ్రెస్‌లోకి  కేంద్ర మాజీ మంత్రి..

AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కేంద్ర మాజీ మంత్రి..

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత మారిన రాజకీయ సమీకరణలతో ఆమె వైసీపీలో చేరారు

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా

YSR Congress: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. టికెట్లు రాలేదని కొందరు.. పార్టీకి సేవలు చేసినప్పటికీ గుర్తించలేదని మరికొందరు అధికార పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు...

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...

AP Elections: సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

AP Elections: సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ (TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ(YCP) ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తుంది.

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

AP Elections 2024: స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్‌ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్‌ కారణంగా..

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..

AP Elections 2024: సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. ఈసారి శ్రీకాకుళం లెక్క మారుతుందా..

ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

Rains: ఏపీలో భారీ వర్ష సూచన.. విజయనగరం జిల్లాపై ద్రోణి ప్రభావం...

అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Kuna Ravikumar: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టం

Kuna Ravikumar: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టం

శ్రీకాకుళం జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టమని, ఈ కలయిక పార్టీల కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమని, తమ నాయకుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత కూనరవికుమార్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి