Home » Sri Satyasai
పట్టణంలోని మోడల్ కాలనీలో పేదలకు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించింది. అయితే వారికి ఇప్పటి వరకు పట్టాలు లేవు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో మేళవాయి ఎంపీటీసీ భర్త రామచంద్రప్ప, హరేసముద్రానికి చెందిన లక్ష్మీనారాయణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఉమ్మడి జిల్లాల్లో జనవరి నుంచి మార్చి వరకు కొండగుట్టలకు నిప్పు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సాహితీగగన్మహల్ ట్రస్ట్ అధ్యక్షుడు ప్రతా్పరెడ్డి కలెక్టర్ శ్యామ్ప్రసాద్ను కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎ్సలో ఈమేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
హిందూపురం - లేపాక్షి రహదారిలోని శ్రీకంఠపురం కట్టమీద సోమ వారం ఆటో బోల్తాపడి ఐదుగురికి గాయాలయ్యాయి. హిం దూపురం అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
ఆకతాయిలు కొండ ప్రాంతాల్లో ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో అటవీ సంపదతో పాటు సమీపంలోని పంటలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి.
మండలంలోని చౌళూరులో చంద్రమౌళేశ్వరి స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయమే అర్చకులు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు.
మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..
మండలకేంద్రంలో సోమవారం శివపార్వతుల గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్థానిక మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు.
సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడమంటే మనల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడమే అని సీఎం అన్నారు.