Home » Sri Satyasai
ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలను పట్టణంలోని నాలుగోవార్డులో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం యూటీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలు ఆమెదం తెలపడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వేడుకలు జరుపుకున్నారు.
మండలంలోని చిగతుర్పి గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను ఆర్డీవో ఆనంద్కుమార్ గురువారం పరిశీలించారు.
పట్టణంలోని విద్యాసంస్థలు, పరిసర ప్రాంతాల్లో గురువారం ఈగల్ ప్రత్యేక టీ మ్ సభ్యులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బోయపేట, చిన్నమార్కెట్ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల ఏరియాల్లో చిల్లరకొట్లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
మీడియాపై దాడి అప్రజాస్వామికమని, మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఏబీఎన ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీసీ గూండాలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, తెలుగు యువత కార్యదర్శి ప్రవీణ్రెడ్డి అన్నారు.
కదిరిలో టీడీపీ దిమ్మెలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది. వైసీపీ నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలకేంద్రంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బుచ్చప్ప గారి వెంకటక్రిష్ణపై అల్లుడు చిరంజీవి దాడి చేశాడు. కొద్దిరోజులక్రితం చిరంజీవి భార్యతో గొడపడడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.
మండలంలోని మద్దనకుంట గ్రామ పొలిమేరలో 15 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ హరిక్రిష్ణ తెలిపారు.
మండలంలోని గుండుమల గ్రామంలో దాసప్పకు చెందిన మల్బరీ షెడ్డుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.