Home » Somireddy Chandramohan Reddy
చంద్రబాబు-పవన్కళ్యాణ్లను తిట్టేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో మీటింగ్లు పెడుతున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అమరావతి: ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పు జగన్ ప్రభుత్వానికి (Jagan Govt.) చెంప దెబ్బఅని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: జిల్లాలో అధికారపార్టీ కనుసన్నల్లో బరితెగించి మరీ సిలికా దోపిడీ (Silica Extortion) జరుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) తీర్పు 2024 సార్వత్రిక ఎన్నికలకు దిశానిర్దేశమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy Chandramohan Reddy) అన్నారు.
కడప: ఎందరో నియంతలు (Dictators) మట్టిలో కలిసిపోయారని.. ఇక జగన్ రెడ్డి (Jagan reddy)ని కూడా జనం మట్టిలో కలుపుతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వం (YCP Government) గోరంత సాయం చేస్తూ, కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన
జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వంపై టీడీపీ (TDP) సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy Chandramohan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.