• Home » Social media Influencers

Social media Influencers

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

Police Alert On Cyber Frauds: సైబర్ మోసాలపై అలర్ట్.. ప్రజలకు కీలక సూచనలు..

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

Rajgopal Reddy VS  CM Revanth Reddy: పాల‌కులు గౌర‌వించాలే త‌ప్పా.. అవ‌మానించొద్దు.. సీఎం రేవంత్‌కి రాజ్ గోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Rajgopal Reddy VS CM Revanth Reddy: పాల‌కులు గౌర‌వించాలే త‌ప్పా.. అవ‌మానించొద్దు.. సీఎం రేవంత్‌కి రాజ్ గోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు తన మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా వారిని ఎగ‌దోయ‌డం ముమ్మాటికీ విభ‌జించి పాలించ‌డ‌మేనని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.

Cyber ​​Security Police: శభాష్ సైబర్ పోలీస్.. ఆన్‌లైన్ మోసాలకు చెక్

Cyber ​​Security Police: శభాష్ సైబర్ పోలీస్.. ఆన్‌లైన్ మోసాలకు చెక్

పలువురు అమాయకులను ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు

Supreme Court: ఆ పోస్టులు కలవరపరచడం లేదా

Supreme Court: ఆ పోస్టులు కలవరపరచడం లేదా

భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వయం నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Justice Srinivasareddy: సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు

Justice Srinivasareddy: సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు

సోషల్‌ మీడియాలో తనను ట్రోల్‌ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీటీడీ లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులకు గురువారం బెయిల్‌ మంజూరు చేసిన...

Madam N: ఎవరీ పాకిస్థానీ 'మేడమ్ N'.. భారత యూట్యూబర్లకు స్వర్గధామిక

Madam N: ఎవరీ పాకిస్థానీ 'మేడమ్ N'.. భారత యూట్యూబర్లకు స్వర్గధామిక

Madam N. ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. భారత్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్.

 Pawan Kalyan-Sharmishtha: శర్మిష్ట అరెస్ట్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం.. 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట' అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్

Pawan Kalyan-Sharmishtha: శర్మిష్ట అరెస్ట్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం.. 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట' అంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్

'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Char Dham Yatra 2025: యూట్యూబర్స్, రీల్స్ చేసే వారికి షాకింగ్ న్యూస్.. అక్కడికి నో ఎంట్రీ..

Char Dham Yatra 2025: యూట్యూబర్స్, రీల్స్ చేసే వారికి షాకింగ్ న్యూస్.. అక్కడికి నో ఎంట్రీ..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. వ్యూస్, లైకుల కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ జనాల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్, రీల్స్ చేసే వారికి షాక్ తగలనుంది.

Coalition Government : చెప్పి చూద్దాం.. చేసి చూపిద్దాం

Coalition Government : చెప్పి చూద్దాం.. చేసి చూపిద్దాం

రాష్ట్రంలో గత సర్కారు కొనసాగించిన మానసిక, భౌతికదాడులకు చరమగీతం పాడాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై చెయ్యి వేయడానికి భయపడే పరిస్థితిని తీసుకురావాలని భావిస్తోంది.

Delhi : మోదీ @10 కోట్లు

Delhi : మోదీ @10 కోట్లు

10 కోట్లు! ప్రధాని మోదీని ‘ఎక్స్‌’లో ఫాలో అవుతున్నవారి సంఖ్య ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(13 కోట్లు) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మరో నేతగా, ప్రభావవంతమైన వ్యక్తిగా మోదీ నిలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి