Home » Smriti Mandhana
మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు.
కన్నడ రాజ్యోత్సవం(RCB Kannada Rajyotsava) పురస్కరించుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ప్లేయరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ విషెష్ చెప్పారు. కానీ..
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.
భారత్ ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)స్పందించారు. తమ జట్టు పరాజయానికి తనదే పూర్తి బాధ్యత ఆమె తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్లో ఓటమిపాలయ్యామని, తన షాట్ ఎంపిక ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది.
అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. ఈ ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.
టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది. మరి.. ఇండో-పాక్ సమరం ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma-Smriti Mandhana: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మర్చిపోయే అలవాటు ఉంది. మతిమరుపు వల్ల అతడు చాలా సార్లు ఇబ్బందులు పడ్డాడు. పర్సు దగ్గర నుంచి పాస్పోర్ట్ వరకు అతడు చాలా విషయాల్లో మతిమరుపుతో సమస్యలు ఎదుర్కొన్నాడు.
భారత మహిళా బ్యాట్స్ మన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత స్టార్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన 91 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఆ క్రమంలో సెంచరీ మిస్ అయ్యింది. కానీ ఈ ఇన్నింగ్స్తో తన పేరిట సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.