Home » Smriti Mandhana
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్పై 8 వికెట్ల తేడాతో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం గెలిచారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మన అమ్మాయిలు 19 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురువేశారు.
భారత విమెన్ క్రికెట్ జట్టు బాంగ్లాదేశ్ విమెన్ జట్టు మీద మూడో వన్ డే మ్యాచ్ లో టై చేసింది. అయితే ఈ మ్యాచ్ బాంగ్లాదేశ్ టై చేసింది కేవలం దయనీయమైన అంపైరింగ్ వల్ల అని భారత జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ విమర్శించింది. ఇంకోసారి బాంగ్లాదేశ్ కి పర్యటించడానికి వచ్చినప్పుడు క్రికెట్ తో పాటు ఇక్కడ అంపైరింగ్ కూడా దారుణంగా ఉంటుంది అని తెలిసి దానికి కూడా ప్రిపేర్ అయి రావాలని చెప్పింది.
మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)-రాయల్
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో మరో కీలక మ్యాచ్కు రంగం సిద్ధమైంది. యూపీ వారియర్స్(UP Warriorz)తో
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో ఇక్కడి
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరగనున్
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా రాయల్ చాలెంజర్స్(RCB)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ
మెగ్ లానింగ్(Meg Lanning), షెఫాలీ వర్మ(Shafali Verma) వీర బాదుడుతో ఢిల్లీ