• Home » Siddipet

Siddipet

కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది:  ఎంపీ రఘునందన్ రావు

కేంద్రం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది: ఎంపీ రఘునందన్ రావు

కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును 2014 తర్వాతి నుంచి ప్రోత్సహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నేషనల్ మిషన్ ఫర్ ఏడిబుల్ ఆయిల్ పేరిట ఆయిల్ పామ్ రైతును ఆదుకోవడానికి ఏటా ఎకరాకు రూ.4200లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు.

మంత్రి తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు: హరీశ్‌రావు

మంత్రి తుమ్మల స్ఫూర్తితోనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు: హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించారని ప్రస్తావించారు.

హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు

హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు

ఉగాది పండుగ అంటేనే రైతు పండగ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దేశంలోనే అధికంగా వరి తెలంగాణలోనే సాగవుతోందని పేర్కొన్నారు.

కొత్త జైలుకు ముహూర్తం ఫిక్స్‌

కొత్త జైలుకు ముహూర్తం ఫిక్స్‌

సిద్దిపేట జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన జిల్లా జైలు ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ జైలును ప్రారంభించనున్నారు.

గజ్వేల్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు

గజ్వేల్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు విమర్శలు

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీదులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే..

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం

గల్ఫ్‌ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డెప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

కోతులు, కుక్కలు.. వణికిస్తున్నాయ్‌..

కోతులు, కుక్కలు.. వణికిస్తున్నాయ్‌..

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి.

పొలంలో జింక ప్రత్యక్షం

పొలంలో జింక ప్రత్యక్షం

కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక ప్రత్యక్షమైంది.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి