• Home » Siddipet

Siddipet

పొలంలో జింక ప్రత్యక్షం

పొలంలో జింక ప్రత్యక్షం

కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక ప్రత్యక్షమైంది.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.

ప్రాణదాతలు.. విగతజీవులై..

ప్రాణదాతలు.. విగతజీవులై..

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు చెందిన ఓ యువ వైద్యురాలు ప్రేమలో మోసపోయానని ఆవేదన చెంది, గడ్డి మందు ఇంజెక్ట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..

సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన

సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన

సిద్దిపేటలో అబార్షన్ ఫెయిల్ కావడంతో ఓ మహిళ చనిపోయింది. వైద్యుడి నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమంటూ బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే..

దేశంలోనే అరుదైన భైరవ మంత్రపీఠం

దేశంలోనే అరుదైన భైరవ మంత్రపీఠం

దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు.!

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు.!

ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కొరత కారణంగా వన్యమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

సిద్దిపేట, వరంగల్‌ను మించి హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునే వారు కాంగ్రెస్‌కు ఓటువేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

వీధి కుక్కల స్వైరవిహారం.. విద్యార్థి, చిన్నారికి తీవ్ర గాయాలు

వీధి కుక్కల స్వైరవిహారం.. విద్యార్థి, చిన్నారికి తీవ్ర గాయాలు

వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులపై కుక్కలు దాడి చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో ఈ కుక్కల బెడద ఎక్కువైంది. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి