Home » Schools
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, ఆరోగ్యాన్ని పరిరక్షించే కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను తీర్చిదిద్దుతోంది.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.
జూన్ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.
కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో స్కూల్ బ్యాగుల భారానికి విద్యార్థులు మళ్లీ భయపడుతున్నారు.
వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.
సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.