Home » Schools
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు వివరాలను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.
పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ విక్రయం, ఉచిత పంపిణీ, ప్రచారాలను పూర్తిస్థాయిలో నిషేధించింది.
తల్లి నుంచి విడిపోయిన అడవి ప్రాణిని కాపాడి, ప్రేమతో పెంచిన ఓ కుటుంబం. వారి మానవత్వం, ప్రకృతి పట్ల బాధ్యత... ఇప్పుడు కోట్లమంది విద్యార్థులు చదివే పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఓ పాఠంగా చేరింది!
ఛత్తీస్గఢ్ రాష్ట్రం విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్ను తీసుకొచ్చింది.
ఉదయం హడావుడి లంచ్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొందర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్, పాస్తా, ప్యాక్డ్ చిప్స్ పెడుతుంటారు.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.
జూన్ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.
కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు.