Home » Schools
విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.
ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.
వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.
సీబీఎస్సీ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారని కవిత తెలిపారు. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి బిహార్, జార్ఖండ్, యూపీ, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్మికులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వస్తున్నారు.
పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.
విద్యార్థుల పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలకు బూట్లకు బదులు చెప్పులు వేసుకొచ్చారని విద్యార్థులకు చెప్పుల దండతో పనిష్మెంట్ ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.
తిరుపతి జిల్లాలోని వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థుల నిజాయితీ అభినందనీయమని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో విద్యార్థి, నాన్ టీచింగ్ స్టాఫ్కు మధ్య గొడవ జరిగింది. ఓ విద్యార్థి తల్లిని నాన్ టీచింగ్ స్టాఫ్ దుర్భాషలాడడంతో ఘర్షణ మొదలైంది.
‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది.