Home » Schools
మణిపూర్(Manipur)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షం(heavy rain), వడగళ్ల వాన కారణంగా పలు ఇళ్లు, అనేక వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ వెస్ట్లోని కాంచీపూర్, తేరాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలో మే 6, మే 7న పాఠశాలలు(Schools), కళాశాలలు(colleges) బంద్ చేస్తున్నట్లు సీఎం ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నారంటే.. చిన్న పిల్లలన్న తర్వాత ఇదంతా సహజమని ఎవరైనా అంటారు. కానీ ఆ విద్యార్థులకే పాఠాలు చెప్పే టీచర్, ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఒకరినొకరు కొట్టుకుంటే.. దీనినే మనాలి.
పాఠశాలల్లో బాంబులు పెట్టామనే బెదిరింపు ఈమెయిళ్లతో ఢిల్లీలో బుధవారం కలకలం చెలరేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు.
బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కొందరు గురువులు దారి తప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో తాగేసి బడికి వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్లోనూ(Uttarpradesh) ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
Telangana: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది.
చిరుత సంచరిస్తుండడంతో ఓ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆణిమేరిస్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. మైలాడుదురై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత(Cheetah)... అరియలూరు జిల్లా పొన్పరప్పి, సిదలవాడి ప్రాంతాల్లో తిరుగున్నట్లు గురువారం వార్తలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మూడో తరగతి చదువుతున్న తన కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ.30 వేలు అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇలా అయితే బతికేదెలాగ అంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని దిల్లీ ( Delhi ) లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఆరో తరగతికి ప్రమోట్ చేయడానికి పాఠశాల నిరాకరించంది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.