• Home » School life

School life

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్‌పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..

Sankranti Holidays: విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..

సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!

Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.

BLIA : పేద విద్యార్థులకు అండగా బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

BLIA : పేద విద్యార్థులకు అండగా బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్

సమాజ సంక్షేమానికి కట్టుబడిన ప్రపంచ బౌద్ధ సంస్థ.. బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ). పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చే స్వచ్ఛంద సేవా కార్యక్రమం ద్వారా.. తన నిబద్ధతను మరోసారి చాటుకుంది.

AP News: ఆనందంగా స్కూలుకు బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ఘటన

AP News: ఆనందంగా స్కూలుకు బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ఘటన

కృష్ణా జిల్లాలోని పామర్రు మండలంలో విషాద ఘటన జరిగింది. స్కూల్‌కు వెళ్తుండగా లారీ ఢీకొని పదోతరగతి విద్యార్ధి కలపాల జోయల్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు అభి, తండ్రికి గాయాలవడంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.

AP Schools: నేటి నుంచే బడులు

AP Schools: నేటి నుంచే బడులు

బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...

 Education Department Report: పేరుకే ప్రైవేటు డాబు

Education Department Report: పేరుకే ప్రైవేటు డాబు

రాష్ట్రంలోని 9,953 ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒక్కటికీ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించలేదు. అత్యంత నాసిరక వసతులతో ఉన్న పాఠశాలలే అధికంగా ఉండగా, ఫీజుల్లో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

 Bhashyam school: భాష్యం విద్యార్థుల ప్రభంజనం

Bhashyam school: భాష్యం విద్యార్థుల ప్రభంజనం

ఎస్సార్ నగర్‌లోని భాష్యం పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించారు. 593 మార్కులతో బి.సూర్యరిషి టాపర్‌గా నిలవగా, 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 103.

RTE Act Andhra Pradesh: ప్రభుత్వ బడులపై ఆర్టీఈ దెబ్బ

RTE Act Andhra Pradesh: ప్రభుత్వ బడులపై ఆర్టీఈ దెబ్బ

విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది

తాజా వార్తలు

మరిన్ని చదవండి