• Home » SBI

SBI

హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ విత్‌డ్రా!

హైకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ విత్‌డ్రా!

రాయదుర్గం ఐదు ఎకరాల భూమి వివాదంలో ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఐఐసీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది.

మెత్తబడ్డ ఎస్‌బీఐ!

మెత్తబడ్డ ఎస్‌బీఐ!

టీహబ్‌ పక్కన రాయదుర్గం సర్వే నంబరు 83/1లో ఉన్న ఐదు ఎకరాల భూముల వేలాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ ఈ వ్యవహారంలో కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.

SBIలో లక్షల వేతనంతో ఉద్యోగావకాశం

SBIలో లక్షల వేతనంతో ఉద్యోగావకాశం

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విత్‌ డ్రాలకు వేళాయె!

విత్‌ డ్రాలకు వేళాయె!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలనూ ఉపసంహరించుకునే యోచనలో ఉన్న సర్కారు..

రాయదుర్గం రహస్యం

రాయదుర్గం రహస్యం

రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూములకు టీజీఐఐసీ నిర్వహించిన వేలం వ్యవహరంలో ఎస్‌బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనక రాజకీయ కోణం ఉందా.!

రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం

రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం

అనంతపురం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్‌ మిషన్‌నే ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ఏటీఎం వద్ద రైతుకు టోకరా.. నగదు చోరీ

ఏటీఎం వద్ద రైతుకు సాయం చేస్తున్నట్లు నమ్మించి.. అతడి ఖాతాలోని నగదును ఆగంతకుడు కొట్టేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగింది.

సాంకేతిక లోపం.. భారీ మూల్యం చెల్లించుకున్న బ్యాంక్

సాంకేతిక లోపం.. భారీ మూల్యం చెల్లించుకున్న బ్యాంక్

క్యాష్ విత్‌డ్రా విషయంలో చోటుచేసుకున్న సాంకేతి లోపం కారణంగా ఓ బ్యాంక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 10 వేల రూపాయలకు గానూ ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.

 ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

ఫోన్ నంబర్ తీసుకుని వ్యక్తి దారుణం.. అసభ్య మెసేజ్‌లు పంపుతూ..

ఓ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగినితో తప్పుగా ప్రవర్తించాడు. అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బ్యాంక్ పొరపాటు.. అటెండర్ పంట పండింది! కానీ తిరిగి చూస్తే 60 లక్షలు మాయం?

బ్యాంక్ పొరపాటు.. అటెండర్ పంట పండింది! కానీ తిరిగి చూస్తే 60 లక్షలు మాయం?

శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.2.65 కోట్లు పొరపాటున జమ అయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి