• Home » Sanjay Raut

Sanjay Raut

Sivaji Wagh nakh: శివాజీ నిజమైన పులిగోళ్లు శివసేనే: సంజయ్ రౌత్

Sivaji Wagh nakh: శివాజీ నిజమైన పులిగోళ్లు శివసేనే: సంజయ్ రౌత్

ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజమైన పులి గోళ్లు శివసేనేనని ఆ పార్టీ ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. శివాజీ పులిగోళ్లను యూకే మ్యూజియం నుంచి మూడేళ్ల లోన్‌పై స్వదేశానికి తీసుకువస్తున్నారని చెప్పారు.

China Map Controversy: చైనా మ్యాప్ వివాదం.. ప్రధాని మోదీకి ఆ దమ్ముందా అంటూ సంజయ్ రౌత్ సవాల్

China Map Controversy: చైనా మ్యాప్ వివాదం.. ప్రధాని మోదీకి ఆ దమ్ముందా అంటూ సంజయ్ రౌత్ సవాల్

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ.. ‘2023 చైనా ఎడిషన్’ పేరుతో చైనా ఒక మ్యాప్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అరుణాచల్ ప్రదేశ్‌ను...

Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో రౌత్ పోటీ..?

Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో రౌత్ పోటీ..?

శివసేన ఉద్ధవ్ బాల్ థాకరే నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తాజా సమాచారం. ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ సీటుకు పోటీ చేయాలని పార్టీ కోరినట్టు తెలుస్తోంది. రౌత్ ప్రస్తుతం నాలుగోసారి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

Sanjay Raut: అదే జరిగితే... వారణాసిలో మోదీ ఓటమి ఖాయం..!

Sanjay Raut: అదే జరిగితే... వారణాసిలో మోదీ ఓటమి ఖాయం..!

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి నుంచి ఆయనపై ప్రియాంక పోటీ చేస్తే ఆమె గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.

Sanjay Raut: రాహుల్‌ను చూసి కేంద్రం వణుకుతోంది..

Sanjay Raut: రాహుల్‌ను చూసి కేంద్రం వణుకుతోంది..

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారంనాడు విమర్శించారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా ప్రకటించిన 24 గంటలు కూడా తిరక్కుండానే లోక్‌సభ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు రాహుల్‌కు వేసిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదని ఆక్షేపణ తెలిపారు.

I.N.D.I.A. Mumbai meet: కొత్త తేదీలు ఖరారు, శివసేన యూబీటీ అతిథ్యం

I.N.D.I.A. Mumbai meet: కొత్త తేదీలు ఖరారు, శివసేన యూబీటీ అతిథ్యం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశం తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

Snake at MP residence: ఎంపీ ఇంట్లో పాము హల్‌చల్..

Snake at MP residence: ఎంపీ ఇంట్లో పాము హల్‌చల్..

శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బంగ్లాలో ఒక పాము (Snake) బుధవారం ఉదయం హల్‌చల్ చేసింది. ఆ సమయంలో ఆయన ప్రెస్ మీట్‌లో ఉన్నారు. పాముల పట్టే యువకుడిని సకాలంలో అక్కడకు రప్పించడంతో అతను పాము తోకపట్టుకుని తెలివిగా తనవెంట ఉన్న బ్యాగులోకి జారవిడిచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు.

Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...

Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేలు సోదరులని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకుంటారని, వారికి మధ్యవర్తిత్వ చేయాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

Maharashtra NCP crisis: సీఎంను తొలగించడం ఖాయం... కొత్త సీఎం ఎవరో చెప్పిన సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్‌ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.

Sanjay Raut: 'ప్రపంచ విద్రోహుల దినం'గా జూన్ 20.. ఐక్యరాజ్యసమితికి లేఖ

Sanjay Raut: 'ప్రపంచ విద్రోహుల దినం'గా జూన్ 20.. ఐక్యరాజ్యసమితికి లేఖ

శివసేన నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. జూన్ 20వ తేదీని ''ప్రపంచ విద్రోహుల దినం''గా ప్రకటించాలని ఐరాసను కోరారు. మహారాష్ట్రలో 2022 జూన్‌లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనలో రాజకీయ కల్లోలం చెలరేగిన నేపథ్యంలో రౌత్ ఈ విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి