Home » RSS
వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవ్ (Mohan Bhagwat) రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఇంకా ఉందని, సమానత్వం వచ్చేవరకు రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగాలని అన్నారు. నాగ్పూర్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మన దేశం హిందూ దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు.
మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు.
దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం(Chief Minister Siddaramaiah Govt) షాక్ ఇచ్చింది. ఆర్ఎ
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్కుమార్ తప్పుకున్నా ఆయనపై పాతతరం బీజేపీ నేతలు అసమ్మతి రాగాలను వినిపిస్తూనే ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలను తాము అనుభవిస్తూనే ఉన్నామని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందంటూ అసమ్మతి నేతలు కొత్త నాయకత్వాన్ని కోరడానికి సిద్ధమవుతున్నారు.
మణిపూర్లో గత నెల నుంచి ఘర్షణలు జరుగుతుండటానికి కారణం బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపికి గట్టిదెబ్బే తగిలిందా? మోదీ మేనియా, హిందూత్వం ఇవేమీ పనిచేయలేదా? 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చిక్కులు తప్పవా? మోదీ ఛరిష్మా, హిందూత్వం అన్ని ఎన్నికల్లో విజయాలు సాధించిపెట్టవని..అరెస్సెస్ అధికారిక మ్యాగజైన్ ఆర్గనైజర్ బీజేపీని హెచ్చరించడం..ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్న ర్మగర్భంగా స్పందించారు.