Home » Road Accident
రోడ్డు దాటుతోన్న ఒక కుటుంబాన్ని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident: శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.
కడప జిల్లా బద్వేలు ఘాట్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయిన లారీ ఆగి ఉన్న కారుపై దూసుకెళ్లడంతో నాలుగుగురు మృతి చెందారు. మృతుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులు, అక్కాతమ్ముడు ఉన్నారు.
పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.
Kadapa Road Accident: కడప జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది.
ప్రకాశం జిల్లాలో అతివేగంతో ఇన్నోవా లారీని ఢీకొట్టి, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు పోయారు. ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
సరస్వతీ పుష్కరాలకు ఆటోలో బయలుదేరిన కుటుంబానికి మార్గమధ్యలో ఎదురొచ్చిన ఓ కారు మృత్యు శకటమైంది. పుష్కర స్నానం ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారి కారు..
శుభకార్యానికి బంధువులకు ఆహ్వాన పత్రికలను అందజేసి తిరుగు ప్రయాణమైన తండ్రీకొడుకులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది.
కర్ణాటకలో ఘోర రోడ్ ప్రమాదంలో ఒక కుటుంబం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం బలైంది. ఆ పరివారంలోని ఐదుగురిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో కారు, బస్సు డ్రైవర్లు కూడా మృతిచెందారు.
హైదరాబాద్ హయత్నగర్లో అతి వేగంతో ప్రయాణిస్తున్న కారులో ముగ్గురు యువకులు మూల మలుపు వద్ద లారీని ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.