Home » RK Roja
ఈ రోజు నుంచి తెలుగుదేశం, జనసేన(Telugu Desam, Jana Sena) కలసి ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayana Murthy) వ్యాఖ్యానించారు.
మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా పేరును ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడానికి వస్తే లాఠీతో వీరవిహారం చేశారు. కార్యకర్తల్ని గొడ్డును బాదినట్లు బాదాడు. ఇతనిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంతటి అత్యుత్సాహం చూసిన పోలీస్ ఆఫీసర్లపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏం చర్యలు తీసుకుంటారని
పవన్ కళ్యాణ్ను అన్న అని లోకేష్ పిలవటoతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టాడా అని వైసీపీ మేయర్ అన్నారు. అలా అయితే జగన్ను జగనన్న అనే వారంతా వైఎస్. రాజశేఖర్రెడ్డికి పుట్టినట్టు ఒప్పుకుంటారా?
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలోని ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో గురుపూజోత్సవ వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యారంగంలో అనేక మార్పులను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
తిరుమల శ్రీవారిని నేడు ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. సూపర్స్టార్ రజినీకాంత్ను తాను విమర్శించలేదన్నారు.
హీరో రజినీకాంత్ చెత్త నటుడు అని.. ఆయన ఒక జీరో అని గతంలో వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబును పొగుడ్తూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా స్వయంగా ఖండించారు. రజినీకాంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఆయన మాటలకు విలువ లేదని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని తమ పార్టీ అధినేత జగన్కు మంత్రి రోజా ఎలివేషన్లు ఇస్తున్నారు.
ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...
ఏపీ సీఎం జగన్ నేడు నగరిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం యత్నించి విఫలమయ్యారు. అసలే నగరిలో పరిస్థితులన్నీ రోజాకు వ్యతిరేకంగా ఉన్నాయి.