• Home » RJD

RJD

Bihar Elections: 12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

Bihar Elections: 12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.

Bihar Elections:  బిహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌.. పోటీ నుంచి జేఎమ్ఎం ఔట్

Bihar Elections: బిహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్‌.. పోటీ నుంచి జేఎమ్ఎం ఔట్

బిహార్ రాజకీయాల్లో ఇవాళ కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎం) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఆర్జేడీ, కాంగ్రెస్.. జేఎమ్ఎం‌ మీద రాజకీయ కుట్ర రచించాయని..

Bihar Assembly Elections: వారసుల హవా.. అన్ని పార్టీలదీ అదే తీరు

Bihar Assembly Elections: వారసుల హవా.. అన్ని పార్టీలదీ అదే తీరు

ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.

Bihar Elections: కుర్తా చించుకుని రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత

Bihar Elections: కుర్తా చించుకుని రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత

మధుబన్ అసెంబ్లీ నుంచి టిక్కెట్ ఆశించిన ఆర్జేడీ నేత మదన్ షా తనకు టిక్కెట్ దక్కకపోవడంతో లాలూ నివాసం బయట కుర్తా చింపుకుని, నేలపై పడుకుని గుక్కపెట్టి ఏడుపు అందుకున్నాడు.

Bihar Elections: మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి.. కాంగ్రెస్ ఎంపీ వెల్లడి

Bihar Elections: మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి.. కాంగ్రెస్ ఎంపీ వెల్లడి

తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారంనాడు ప్రకటించింది.

Tejashwi Yadav Nomination: నామినేషన్ వేసిన తేజస్వి.. గెలుపు మాదేనంటూ ధీమా

Tejashwi Yadav Nomination: నామినేషన్ వేసిన తేజస్వి.. గెలుపు మాదేనంటూ ధీమా

తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు బిహార్‌ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.

Bihar Elections: లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి.. ఆసక్తికర పరిణామం

Bihar Elections: లాలూ ఇచ్చిన టిక్కెట్లను వెనక్కి తీసుకున్న తేజస్వి.. ఆసక్తికర పరిణామం

'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.

Bihar Mahagathbandhan: కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లు..

Bihar Mahagathbandhan: కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లు..

బిహార్‌లోని అన్ని భాగస్వామ్య పార్టీలతో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాలపై ఖర్గే తుది చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

Bihar Elections: 125 సీట్లలో ఆర్జేడీ పోటీ.. వెలువడనున్న అధికారిక ప్రకటన

Bihar Elections: 125 సీట్లలో ఆర్జేడీ పోటీ.. వెలువడనున్న అధికారిక ప్రకటన

కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్‌కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.

RJD Leader Rajkumar Rai: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. కాల్పుల్లో ఆర్జేడీ నేత రాజ్ కుమార్ రాయ్ మృతి..

RJD Leader Rajkumar Rai: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. కాల్పుల్లో ఆర్జేడీ నేత రాజ్ కుమార్ రాయ్ మృతి..

బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నేత, భూ వ్యాపారి రాజ్ కుమార్ రాయ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి