Home » Rishabh Pant
గువాహటి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు ఓడటంతో సఫారీలపై భారత్ వైట్వాష్కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో రోజు తొలి టెస్ట్ కొనసాగుతుంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ పిచ్పై బౌలర్లు విజృంభిస్తుండటంతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ప్లేయర్లు ఛేదించలేకపోతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దాదాపు నాలుగు నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ సౌతాఫ్రికాతో టెస్ట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్, దేవుడి దయతో మళ్లీ జట్టులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు రిషభ్ పంత్ మరోసారి గాయపడ్డాడు. భారత్–సఫారీ ఏ మ్యాచ్లో పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. పంత్ త్వరగా కోలుకుని ఫీట్గా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పంత్ జెర్సీ నంబర్ 18 ధరించి మైదానంలోకి వచ్చాడు. అది స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ కావడంతో అందరి దృష్టి ఆ జెర్సీపైనే పడింది. సాధారణంగా పంత్ జెర్సీ నంబర్ 17.. పొరపాటున 18గా ముద్రితమైన జెర్సీని ధరించాడా? లేక కావాలనే ఆ నంబర్ జెర్సీని వేసుకుని వచ్చాడా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాదానికి గాయం అయిన సంగతి తెలిసిందే. గాయంతోనే బ్యాటింగ్కు దిగి అర్ధశతకం సాధించాడు. అనంతరం టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అప్పట్నుంచి ఇంటికే పరిమతమయ్యాడు.
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాదానికి తీవ్ర గాయమైంది. ఆ గాయంతోనే తర్వాతి రోజు బ్యాటింగ్కు దిగిన పంత్ అర్ధశతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్ బ్యాటింగ్కు దిగాల్సిన అవసరం రాలేదు. గాయం కారణంగా ప్రస్తుత సిరీస్లో చివరి టెస్ట్ మ్యాచ్కు పంత్ దూరమయ్యాడు.