• Home » Revanth Reddy

Revanth Reddy

ఐదు దశల్లో ప్రజా పాలన - పట్టణ ప్రణాళిక

ఐదు దశల్లో ప్రజా పాలన - పట్టణ ప్రణాళిక

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఐదు దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 6వ తేదీ నుంచి జూన్‌ 12 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు.....

కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, కార్పొరేటర్లు, మేయర్లు తప్పనిసరిగా..

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే

సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే

తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్

తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్

తెలంగాణలో కీలక పరిణామాలకు రంగం సిద్ధమైందా? ఐఏఎస్ అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు గుర్రుగా ఉన్నారు? కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఏం జరగబోతోంది? ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...

మీరు ప్రధాని కావాలి!

మీరు ప్రధాని కావాలి!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిని తానేనన్న సంకేతాన్ని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇచ్చారు....

రాజ్యసభ సభ్యుల ఎంపికపై కీలక చర్చ.. తెరపైకి  పలువురి పేర్లు

రాజ్యసభ సభ్యుల ఎంపికపై కీలక చర్చ.. తెరపైకి పలువురి పేర్లు

వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు మధ్య సోమవారం కీలక చర్చ జరిగింది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలను పార్టీ అగ్రనేతలు సూచించారు.

మైనింగ్ ఈ-వేలంలో భారీగా అక్రమాలు: కేటీఆర్

మైనింగ్ ఈ-వేలంలో భారీగా అక్రమాలు: కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు.

అనంతగిరికి రాహుల్ గాంధీ

అనంతగిరికి రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

నేడు అనంతగిరికి రాహుల్‌

నేడు అనంతగిరికి రాహుల్‌

ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి