Home » Revanth Reddy
తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవమని చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడుతామని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ను సీఎం ఆదేశించారు.
ప్రగతికి దారి చూపుతూ, భవిష్యత్తు తరాలకు ప్రేరణనిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలందరికీ 'జాతీయ సాంకేతిక దినోత్సవం' సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. హైదరాబాద్లోని హెచ్ఐసీసీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మోదీని సత్కరించారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఇంటర్మీడియట్ అడ్మిషన్లు యథావిధిగా చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లో ఇంటర్మీడియట్ బోర్డు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.