Home » Revanth Reddy
ఆర్థికంగా, రాజకీయంగా కొనసాగుతున్న వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే గాయపడి ఉన్నాయని, డీలిమిటేషన్ పేరుతో రెచ్చగొట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన సీడబ్ల్యూసీ హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పలు కీలక వాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు.
గచ్చిబౌలిలోని జీఎంసీ. బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామం. అయితే.. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టే ముందు పారదర్శకత, ప్రజాధనం వృథా కాకుండా చూసుకోవడం ఆవశ్యకం.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పాలమూరు వలస జిల్లాగా మారటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం పూర్తి చేశామని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్లో చేరికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
హైడ్రాపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను మంద కృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖీం పరామర్శించారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు.
కేరళం సీఎం పినరాయి విజయన్కు ప్రధాని మోదీ గాడ్ఫాదర్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసుల నుంచి విజయన్ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు.