Home » Reliance
రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్ద్వారా టెంపుల్కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) డైరెక్టర్ అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. ఎస్బీఐని రూ.2929.05 కోట్ల మేర మోసగించిన కేసులో భాగంగా ముంబైలోని ఆయన నివాసంలో శనివారం సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్ లైనప్లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్ను కూడా తొలగించింది.
అనిల్ అంబానీపై రూ. 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్ను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ముఖేష్ అంబానీ పలు కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముఖేష్ సారథ్యంలోని రిలయెన్స్ పెట్రోలియం, డిజిటల్, టెలికాం, రిటైల్, ఫైనాన్స్, టెక్స్టైల్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయి, దివాళా తీసినట్లు ప్రకటించుకుని, న్యాయవాదికి చెల్లించడానికి కూడా డబ్బు లేని అనిల్ అంబానీ నేడు డీల్స్ మీద డీల్స్ చేస్తున్నాడు. దీనికి కారణం.. అనిల్ అంబానీకి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఈ 33 ఏళ్ల కుర్రాడు. అనిల్ అంబానీ సంపదలో గేమ్ ఛేంజర్.
గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024–25లో రూ.10.71 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది.జియో, రిటైల్, జియోస్టార్ లాభాలు వృద్ధి చెందగా, ఓ2సీ విభాగం మాత్రం తక్కువ వృద్ధిని చూపింది
దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇంస్ట్రీస్ను స్థాపించి, తన కొడుకుల ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేశారు ధీరూభాయ్ అంబానీ. అయితే ఆయన చనిపోయే నాటికి తన కొడుకులకు ఎంత ఆస్తిని వదిలివెళ్లాడు, ఆయన మరణం తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనుండగా, తొలి ప్లాంట్ ప్రకాశం జిల్లా దివాకరపల్లిలో నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు నారా లోకేశ్ మరియు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు