• Home » Reliance

Reliance

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టార్గెట్ గా వరుస బెదిరింపుల ఈమెయిల్స్ రావడం వ్యాపారా వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ వ్యక్తి ముఖేష్ ని హత్య చేస్తానని బెదిరించారు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి(19)గా గుర్తించారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా దుండగుడు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది.

Reliance JIO: ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్.. ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై ఏయే ఆఫర్లంటే?

Reliance JIO: ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్.. ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై ఏయే ఆఫర్లంటే?

రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..

Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!

Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!

రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.

Reliance Mukesh Ambani: ఇక రిలయన్స్‌ హోటళ్లు!

Reliance Mukesh Ambani: ఇక రిలయన్స్‌ హోటళ్లు!

దేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ తన వ్యాపారాన్ని క్రమం గా కొత్త రంగాల్లోకి విస్తరింపజేస్తూ వస్తున్నారు. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆయిల్‌ అండ్‌ కెమికల్‌ నుంచి...

Jio 5G: జియో 5జీ ప్లాన్లు ఇవేనా?.. 46వ వార్షిక సమావేశంలో అంబానీ ఏం చెప్పబోతున్నారంటే..?

Jio 5G: జియో 5జీ ప్లాన్లు ఇవేనా?.. 46వ వార్షిక సమావేశంలో అంబానీ ఏం చెప్పబోతున్నారంటే..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.

Reliance Jio: రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ వచ్చేశాయి.. రూ.2,999తో రిచార్జ్ చేసుకుంటే..

Reliance Jio: రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ వచ్చేశాయి.. రూ.2,999తో రిచార్జ్ చేసుకుంటే..

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో(Reliance Jio) స్వాతంత్ర్య దినోత్సవం( Independence Offer) సందర్భంగా తమ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్(prepaid plan) ఆఫర్‌లను ప్రకటించింది.

Reliance: రిలయన్స్ సంస్థలో అత్యధిక శాలరీ  ఈయనదే! ఐఐటీ చదువులేదు.. సీఈఓ కూడా కాదు! అయినా..

Reliance: రిలయన్స్ సంస్థలో అత్యధిక శాలరీ ఈయనదే! ఐఐటీ చదువులేదు.. సీఈఓ కూడా కాదు! అయినా..

రిలయన్స్‌లో ముఖేశ్ అంబానీ తరువాత అత్యధిక శాలరీ పొందిన వ్యక్తిగా నిఖిల్ మెస్వానీ. సంస్థ బోర్డులో ఆయన కూడా సభ్యుడు.

Reliance Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి